కోనసీమ

  • Home
  • అన్ని రకాల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది : సలహా కమిటీ చైర్మన్‌ ఇళ్ల సూర్యనారాయణ

కోనసీమ

అన్ని రకాల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది : సలహా కమిటీ చైర్మన్‌ ఇళ్ల సూర్యనారాయణ

Dec 8,2023 | 13:51

ప్రజాశక్తి-రామచంద్రపురం (అంబేద్కర్‌ కోనసీమ) : తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని , రైతులెవరు అధైర్యపడవద్దని కే.గంగవరం మండలం వ్యవసాయ సలహా కమిటీ…

ప్రజా సంక్షేమమే సిఎం జగన్‌ లక్ష్యం

Dec 7,2023 | 22:36

పేరూరులో వై ఎపి నీడ్స్‌ జగన్‌ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు ప్రజాశక్తి-అమలాపురం రూరల్‌ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సిఎం జగన్‌ అనేక పథకాలు అమలుచేస్తున్నారని పలువురు ప్రజాప్రతినిధులు…

ఏడిద గ్రామాభివృద్ధే లక్ష్యం

Dec 7,2023 | 22:34

  నేత్ర వైద్యశిబిరాన్ని ప్రారంభిస్తున్న పురుషోత్తం, ఆశీర్వాదం ప్రజాశక్తి-మండపేట ఏడిద గ్రామాభివృద్ధ్దే తన లక్ష్యమని నామాల పురుషోత్తం అన్నారు. గురువారం ఏడిద గ్రామంలో పురుషోత్తం తల్లిదండ్రులు నామాల…

534 మందికి ఉచిత దంత వైద్యపరీక్షలు

Dec 7,2023 | 22:31

విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు ప్రజాశక్తి-రామచంద్రపురం ద్రాక్షారామలో అంబేద్కర్‌ గురుకుల పాఠశాలలో 534 మంది విద్యార్థులకు గురువారం ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. ద్రాక్షారామ భీమేశ్వర…

కౌలు, పేద రైతులకు ఎకరాకు రూ.30 వేలు నష్టపరిహారం చెల్లించాలి

Dec 7,2023 | 12:50

సిపిఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు ప్రజాశక్తి అమలాపురం రూరల్ : మిచౌంగ్ తఫాను ధాటికి చేతికందొచ్చిన పంటను కోల్పోయిన కౌలు,పేద రైతులకు ఎకరాకు రూ.30 వేలు…

కుంగిన ఏటిగట్టు రోడ్డు

Dec 7,2023 | 00:20

కుండలేశ్వరం వద్ద దిగబడిన ఏటిగట్టు రోడ్డు ప్రజాశక్తి-కాట్రేనికోన కుండళేశ్వరం వద్ద ఏటిగట్టు రోడ్డు కుంగిపోయింది. పల్లంకుర్రు నుంచి చింతపల్లి లంక వరకూ సుమారు పది కిలోమీటర్ల వరకూ…

అంబేద్కర్‌కు ఘన నివాళి

Dec 7,2023 | 00:23

  అమలాపురంలో అంబేద్కర్‌ చిత్రపటం వద్ద ఎంఎల్‌సి ఐవి తదితరుల నివాళి రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా బుధ వారం జిల్లాలో ఆయన విగ్రహాలకు,…

నష్టం మిగిల్చిన మిచౌంగ్‌ 

Dec 7,2023 | 00:12

తడిసిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న అమలాపురం రూరల్‌ మండలం కామనగరవు సర్పంచ్‌ తుపాను ధాటికి జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లింది. వేలాది ఎకరాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులు…

550 ఎకరాల్లో నీట మునిగిన వరి చేలు

Dec 6,2023 | 16:17

2,800 మెట్రిక్ టన్నులు ధాన్యం నీటమునక 11 50 ఎకరాలు కోతలు పూర్తికాని చేలు ప్రజాశక్తి-రామచంద్రపురం : మిచౌంగ్‌ తుఫాన్ ప్రభావంతో గత మూడు రోజులుగా కురిసిన…