కోనసీమ

  • Home
  • తుపానుతో రైతుల గుండెల్లో గుబులు

కోనసీమ

తుపానుతో రైతుల గుండెల్లో గుబులు

Dec 2,2023 | 23:41

రాజోలు మండలం శివకోడులో ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకుంటున్న రైతులు పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలు.. కమ్ముకుంటున్న మబ్బులు అన్నదాత గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. తుపాను హెచ్చరికలతో…

‘సౌత్‌ ఇండియా షాపింగ్‌’ మాల్‌ 33వ షోరూమ్‌ ప్రారంభం

Dec 2,2023 | 23:37

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న సినీ తారలు అనసూయ, పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రజాశక్తి-అమలాపురం కోనసీమ వాసుల సరికొత్త జీవన శైలిని ఇనుమడింపజేసే విధంగా సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌…

‘సౌత్‌ ఇండియా షాపింగ్‌’ మాల్‌ 33వ షోరూమ్‌ ప్రారంభం

Dec 2,2023 | 23:33

    షాపింగ్‌ మాల్‌ ప్రారంభానికి వచ్చిన సినీ తారలను చూసేందుకు వచ్చిన ప్రజలు ప్రజాశక్తి-అమలాపురం కోనసీమ వాసుల సరికొత్త జీవన శైలిని ఇనుమడింపజేసే విధంగా సౌత్‌…

వేగాయమ్మ పేటలో ‘పల్లెకు పోదాం’

Dec 1,2023 | 17:53

పథకాల డిస్‌ప్లేబోర్డు ప్రారంభించిన ఎంపిపి భవాని ప్రజాశక్తి-రామచంద్రపురం వైసిపి ప్రభుత్వం చేపట్టిన ‘పల్లెకు పోదాం’ కార్యక్రమం శుక్రవారం వేగాయమ్మ పేట గ్రామ సచివాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…

ఒలింపియాడ్‌ పరీక్షల్లో ‘సివి రామన్‌’ విద్యార్థుల ప్రతిభ

Dec 1,2023 | 17:31

విద్యార్థులను అభినందిస్తున్న పాఠశాల డైరెక్టర్‌ వేణు ప్రజాశక్తి-అమలాపురం ఎస్‌ఒఎఫ్‌ ఫౌండేషన్‌ వారి ఐఇఒ ఇంటర్నేషనల్‌ ఇంగ్లిష్‌ ఒలింపియాడ్‌ పరీక్షలలో సర్‌ సివి రామన్‌ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో…

ఎయిడ్స్‌ నియంత్రణపై అవగాహన

Dec 1,2023 | 17:10

  అమలాపురంలో అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం ప్రజాశక్తి-యంత్రాంగం ఎయిడ్‌ దినోత్సవం సందర్భంగా శుక్రవారం పలుచోట్ల అవగాహనా ర్యాలీలు నిర్వహించారు.అమలాపురం ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్క రించుకొని…

పరం జ్యోతి ఆశయాలు కొనసాగిద్దాం

Dec 1,2023 | 16:52

ద్రాక్షారామంలో వర్ధంతి సభ ప్రజాశక్తి-రామచంద్రపురం : దేశంలో భూమి, భుక్తి, విముక్తి సాధనతోనే సమసమాజ స్థాపన అని నమ్మి తుది శ్వాస వరకు విప్లవ పంథాలోనే పయనించిన…

రెండవ రోజుకు కాంప్లెక్స్‌ నిర్వహణ

Nov 30,2023 | 17:00

సమావేశంలో మాట్లాడుతున్న ఎంఇఒ ప్రజాశక్తి-మండపేట పట్టణ పరిధిలో గౌతమి మున్సిపల్‌ స్కూల్‌, మండలంలోని ద్వారపూడి గ్రామంలో బాలుర ఉన్నత పాఠశాల్లో జరుగుతున్న ప్రాథమిక, అప్పర్‌ ప్రైమరీ స్థాయిల్లో…

అర్హులంతా ఓటు నమోదుచేసుకోవాలి

Nov 30,2023 | 16:30

విద్యార్థులకు ఓటు నమోదుపై అవగాహన కల్పిస్తున్న తహశీల్దార్‌ వెంకటేశ్వరి ప్రజాశక్తి-ఉప్పలగుప్తం 18 ఏళ్లు దాటిన విద్యార్థులంతా చైతన్యంగా ఓటు నమోదుకు ముందుకు రావాలని తహశీల్దార్‌ జవ్వాది వెంకటేశ్వరి…