విద్యార్థులు ఉన్నతస్థానాలకు చేరుకోవాలి
ఎన్సిసి విద్యార్థులతో మాట్లాడుతున్న సిఐ దొరరాజు ప్రజాశక్తి-రామచంద్రపురం ఎన్సిసి విద్యార్థులంతా కష్టపడి చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని రామచంద్రపురం సిఐ పి.దొర రాజు, ఎస్ఐ కె.సురేష్బాబు అన్నారు.…
ఎన్సిసి విద్యార్థులతో మాట్లాడుతున్న సిఐ దొరరాజు ప్రజాశక్తి-రామచంద్రపురం ఎన్సిసి విద్యార్థులంతా కష్టపడి చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని రామచంద్రపురం సిఐ పి.దొర రాజు, ఎస్ఐ కె.సురేష్బాబు అన్నారు.…
ప్రజాశక్తి-రాజోలు:ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాజోలు ఎస్ఐ జి.పృద్ద్వీ హెచ్చరించారు.గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే…
రెండేళ్లుగా పూర్తికాని శివల పాఠశాల ఆధునీకరణ ప్రజాశక్తి-రామచంద్రపురం : రెండేళ్లుగా మొదలైన పాఠశాల భవనం ఆధునీకీకరణ పనులు పూర్తికాక విద్యార్థులంతా రామాలయంలోనే చదువు కుంటున్నారు. దీనికి సంబంధించిన…
సమావేశం లో మాట్లాడుతున్న కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఇతర ఉన్నతాధికారులు ప్రజాశక్తి-అమలాపురం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవడంతో పాటుగా చెక్ పోస్ట్ ల వద్ద…
సమావేశంలో మాట్లాడుతున్న ఎంఎల్ఎ జోగేశ్వరరావు ప్రజాశక్తి-మండపేట అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టిడిపి సూపర్ సిక్స్ మేనిఫెస్టో రూపొందించిందని ఎంఎల్ఎ వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. స్థానిక టిడిపి…
పోలింగ్ యంత్రాలపై శిక్షణ ఇస్తున్న అధికారులు ప్రజాశక్తి-అమలాపురం ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎన్నికలనేవి కీలకమైన అంశమని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని గోదావరి…
సమావేశంలో మాట్లాడుతున్న ఎఒ ప్రభాకర్ ప్రజాశక్తి-మండపేట రాయవరం మండలంలో రాయవరం గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ, రెవెన్యూ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలుపై మండల…
మండల పరిషత్ కార్యాలయంలో అవగాహనా సదస్సు ప్రజాశక్తి-రామచంద్రపురం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎన్నికల నియమాలపై మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఒ శ్రీరామచంద్రమూర్తి అవగాహనా…
ప్రజాశక్తి రామచంద్రపురం : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎన్నికల నియమాలపై మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో శ్రీరామచంద్రమూర్తి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. వైయస్సార్…