ఎన్నికల ప్రక్రియపై సమీక్ష
సమీక్ష సమావేశంలో పాల్గొన్న అధికారులు, నాయకులు ప్రజాశక్తి-మండపేట స్థానిక తహశీల్దార్ కార్యాలయం నందు అసెంబ్లీ ఎన్నికలపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో మండపేట ఓటర్ నమోదు…
సమీక్ష సమావేశంలో పాల్గొన్న అధికారులు, నాయకులు ప్రజాశక్తి-మండపేట స్థానిక తహశీల్దార్ కార్యాలయం నందు అసెంబ్లీ ఎన్నికలపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో మండపేట ఓటర్ నమోదు…
ప్రజాశక్తి-రామచంద్రపురంఅంతరిక్ష ప్రయోగాలు, ఉపగ్రహాలు రాకెట్ల ప్రయోగం, భారతదేశ పాత్ర అంశాలపై ఇస్రో మాజీ సైంటిస్ట్ యాళ్ల శివప్రసాద్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. మండలంలోని హసన్బాద జిల్లా పరిషత్…
ప్రజాశక్తి -మామిడికుదురుటిడిపి, జనసేన అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని టిడిపి పార్లమెంటరీ ఇన్ఛార్జి జి.హరీష్ మాధుర్ అన్నారు. గోగన్నమఠంలో తెలుగు రైతు ఉపాధ్యక్షుడు సాగి…
ప్రజాశక్తి-అమలాపురం జగనన్నకు చెబుదాం-ప్రజా ఫిర్యా దుల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమాల్లో అందిన అర్జీలను నాణ్యతా ప్రమాణాలు, అర్జీదారుల సంతృప్తే ధ్యేయంగా పరిష్కరించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా…
ప్రజాశక్తి-అమలాపురం భారత ఎన్నికల సంఘం నిబంధనలను పక్కాగా ఆచరిస్తూ ఎన్నికల సిబ్బందికి ఇచ్చే తపాలా బ్యాలెట్లు దుర్వినియోగం కాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఎన్నికల…
ప్రజాశక్తి-ఆత్రేయపురం మనిషికి కనీస అవసరమైన తాగునీరు సగటున రోజుకు 40 లీటర్లు నీటిని అందిస్తున్నామంటూ అధికారులు వేస్తున్న లెక్కలు క్షేత్రస్థాయిలో ఎక్కడా కనబడడం లేదు దీంతో ప్రైవేటు…
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి హక్కుల కోసం ఉద్యమాలు పోరాటాలు చేయాలి. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు పిలుపు…
ప్రజాశక్తి-మండపేట (కోనసీమ) : మండపేట పట్టణంలో అన్నపూర్ణ హై స్కూల్ ఆధ్వర్యంలో ఓటరు చైతన్య యాత్ర సోమవారం చేపట్టారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం నుండి కలువపువ్వు సెంటర్…
ప్రజాశక్తి-మండపేట (కోనసీమ) : స్ధానిక సాయి తేజశ్వని ఆర్థో అండ్ న్యూరో ఫిజియోథెరపీ సెంటర్ వద్ద పియంపి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత బీఎండీ పరీక్షలను సోమవారం నిర్వహించారు.…