భూ హక్కు పట్టాల పంపిణీ
ప్రజాశక్తి -అరకులోయ రూరల్:మండలంలోని మాదల పంచాయతీ మజ్జివలస గ్రామాల్లో సోమవారం శాశ్వత భూ హక్కు పట్టాలను సర్పంచ్ వి.శ్రీనివాసరావు చేతులు మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్బంగా సర్పంచ్…
ప్రజాశక్తి -అరకులోయ రూరల్:మండలంలోని మాదల పంచాయతీ మజ్జివలస గ్రామాల్లో సోమవారం శాశ్వత భూ హక్కు పట్టాలను సర్పంచ్ వి.శ్రీనివాసరావు చేతులు మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్బంగా సర్పంచ్…
ప్రజాశక్తి-అరకులోయ రూరల్:మండల కేంద్రంలో ఉన్న జిసిసి సబ్బుల పరిశ్రమను తెరిపించాలని, సిఐటియు ఆధ్వర్యాన సోమవారం పరిశ్రమ ముందు కార్మికులు ఆందోళన నిర్వహించారు. జిసిసి సోప్ యూనిట్ వర్కర్స్…
ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో యుటిఎఫ్ మండల శాఖ ఆధ్వర్యాన ఓట్ ఫర్ ఓపిఎస్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ అల్లూరి జిల్లా ప్రధాన…
ప్రజాశక్తి పాడేరు: విడివికె ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు.స్థానిక జిసిసి కార్యాలయం ఎదురుగా విస్తర్ల తయారీ విడివికెను సోమవారం…
కరపత్రాలను ఆవిష్కరిస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రజాశక్తి -పాడేరు : అల్లూరి సీతారామరాజు జిల్లాలో . 10వ తరగతి చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ మోడల్ పరీక్షను…
ప్రజాశక్తి-పాడేరు:బాపట్ల జిల్లా చావలి ఆర్బికే ఇంచార్జి, వ్యవసాయ సహాయకురాలు బెల్లంకొండా పూజిత వ్యవసాయ అధికారుల తీవ్రమైన ఒత్తిడితో బలవన్మరణం చేసుకోవడం బాధాకరమని అల్లూరి సీతారామారాజు జిల్లా పాడేరు…
అరకువేలి నుండి బస్కీ వెళ్లే రహదారి మార్గం గుండా అరకువేలి మండలం బస్కి, మాడగడ, సుంకరమెట్ట పంచాయతీ, హుకుంపేట మండలం బూర్జ, పట్టం, గతుం, అనంతగిరి మండలం…
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ రంపచోడవరంలో విజయోత్సవ సభ ప్రజాశక్తి-రంపచోడవరం(అల్లూరి) : అంగన్వాడీల వీరోచిత పోరాటం స్ఫూర్తినియ్యమని సిఐటియు రంపచోడవరం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.వెంకట్…
ఇంటిపై మరో అక్రమ నిర్మాణాన్ని చేపడుతున్న గిరిజనేతరురాలు ప్రజాశక్తి-హుకుంపేట:మండల కేంద్రంలోని గిరిజనేతరులు అక్రమ కట్టడాలను అధికారుల అండదండలతో చేపడుతున్నారు. 1/70 చట్టానికి గిరిజనేతరులు తూట్లు పొడుస్తున్నా పట్టించుకోలేదు.…