అల్లూరి-సీతారామరాజు

  • Home
  • భూ హక్కు పట్టాల పంపిణీ

అల్లూరి-సీతారామరాజు

భూ హక్కు పట్టాల పంపిణీ

Feb 6,2024 | 00:06

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌:మండలంలోని మాదల పంచాయతీ మజ్జివలస గ్రామాల్లో సోమవారం శాశ్వత భూ హక్కు పట్టాలను సర్పంచ్‌ వి.శ్రీనివాసరావు చేతులు మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్బంగా సర్పంచ్‌…

కార్మికుల ఆందోళన

Feb 6,2024 | 00:04

ప్రజాశక్తి-అరకులోయ రూరల్‌:మండల కేంద్రంలో ఉన్న జిసిసి సబ్బుల పరిశ్రమను తెరిపించాలని, సిఐటియు ఆధ్వర్యాన సోమవారం పరిశ్రమ ముందు కార్మికులు ఆందోళన నిర్వహించారు. జిసిసి సోప్‌ యూనిట్‌ వర్కర్స్‌…

ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

Feb 6,2024 | 00:02

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో యుటిఎఫ్‌ మండల శాఖ ఆధ్వర్యాన ఓట్‌ ఫర్‌ ఓపిఎస్‌ పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ అల్లూరి జిల్లా ప్రధాన…

విడివికె ఉత్పత్తులకు మార్కెట్‌ సదుపాయం

Feb 6,2024 | 00:01

ప్రజాశక్తి పాడేరు: విడివికె ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు.స్థానిక జిసిసి కార్యాలయం ఎదురుగా విస్తర్ల తయారీ విడివికెను సోమవారం…

టెన్త్‌ విద్యార్థులకు టాలెంట్‌ టెస్ట్‌

Feb 5,2024 | 00:08

కరపత్రాలను ఆవిష్కరిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ప్రజాశక్తి -పాడేరు : అల్లూరి సీతారామరాజు జిల్లాలో . 10వ తరగతి చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు టాలెంట్‌ టెస్ట్‌ మోడల్‌ పరీక్షను…

ఆర్‌బికె ఉద్యోగుల సంతాపం

Feb 5,2024 | 00:07

ప్రజాశక్తి-పాడేరు:బాపట్ల జిల్లా చావలి ఆర్‌బికే ఇంచార్జి, వ్యవసాయ సహాయకురాలు బెల్లంకొండా పూజిత వ్యవసాయ అధికారుల తీవ్రమైన ఒత్తిడితో బలవన్మరణం చేసుకోవడం బాధాకరమని అల్లూరి సీతారామారాజు జిల్లా పాడేరు…

రోడ్డును బాగు చేయండి..

Feb 5,2024 | 00:05

అరకువేలి నుండి బస్కీ వెళ్లే రహదారి మార్గం గుండా అరకువేలి మండలం బస్కి, మాడగడ, సుంకరమెట్ట పంచాయతీ, హుకుంపేట మండలం బూర్జ, పట్టం, గతుం, అనంతగిరి మండలం…

స్ఫూర్తినియం అంగన్వాడీల పోరాటం

Feb 4,2024 | 16:23

సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్‌ రంపచోడవరంలో విజయోత్సవ సభ ప్రజాశక్తి-రంపచోడవరం(అల్లూరి) : అంగన్వాడీల వీరోచిత పోరాటం స్ఫూర్తినియ్యమని సిఐటియు రంపచోడవరం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.వెంకట్‌…

యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు

Feb 3,2024 | 23:52

ఇంటిపై మరో అక్రమ నిర్మాణాన్ని చేపడుతున్న గిరిజనేతరురాలు ప్రజాశక్తి-హుకుంపేట:మండల కేంద్రంలోని గిరిజనేతరులు అక్రమ కట్టడాలను అధికారుల అండదండలతో చేపడుతున్నారు. 1/70 చట్టానికి గిరిజనేతరులు తూట్లు పొడుస్తున్నా పట్టించుకోలేదు.…