అల్లూరి-సీతారామరాజు

  • Home
  • భోగి మంటల్లో జిఒ 2 ప్రతులు

అల్లూరి-సీతారామరాజు

భోగి మంటల్లో జిఒ 2 ప్రతులు

Jan 14,2024 | 00:10

ప్రజాశక్తి-అరకు లోయ :మండల కేంద్రంలో అంబేద్కర్‌ విగ్రహం ఎదుట శనివారం భోగి మంట వేసి ఎస్మా చట్టం కాపీలను మంటలో వేసి దగ్ధం చేశారు. అంగన్వాడీల సమస్యలు…

అంగన్వాడీల సమస్యలపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు స్పందించాలి

Jan 14,2024 | 00:09

ప్రజాశక్తి-కూనవరం అంగన్వాడీల సమస్యలపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు స్పందించాలని సిఐటియు నాయకులు లలిత డిమాండ్‌ చేశారు. శనివారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన…

టిడిపి నేతల ఆందోళన

Jan 12,2024 | 23:04

ప్రజాశక్తి-ముంచింగిపుట్టు: మండలంలో అతి మారుమూల ప్రాంతమైన బాబుసాలా, బుంగ పుట్టు పంచాయతీలలో గత మూడు నెలలుగా ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌ బియ్యం పంపిణీ చేయలేదని శుక్రవారం తహసిల్దార్‌…

లబ్ధిదారులకు సేవలు ఎలా..?

Jan 12,2024 | 16:02

ప్రజాశక్తి-బుట్టాయిగూడెం : అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అఖిల పక్ష పార్టీలు ప్రజాసంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం, కోటి సంతకాల సేకరణ కార్యక్రమం…

మధ్యాహ్న, పారిశుధ్య కార్మికుల నిరసన

Jan 11,2024 | 00:12

  ప్రజాశక్తి-హుకుంపేట:సమస్యలను పరిష్కరించాలని మండలంలోని మిడ్‌ డే మీల్స్‌ వర్కర్స్‌, శానిటరీ వర్కర్స్‌ సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. సీఐటీయూ కార్యాలయం నుండి మెయిన్‌ బజార్‌…

30వ రోజుకు అంన్‌వాడీల నిరసన 

Jan 11,2024 | 00:11

ప్రజాశక్తి- విలేకర్ల బృందంసమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తే అంన్‌వాడీలు చేపట్టిన సమ్మె బుధవారం 30వ రోజు కొనసాగింది. డుంబ్రిగుడలో థింసా నృత్యం చేశారు. మిగిలిన చోట్ల ఆందోళనలు…

ఆయుష్మాన్‌ భారత్‌ కార్డ్‌లపై అవగాహన కల్పించాలి

Jan 10,2024 | 00:44

ప్రజాశక్తి-హుకుంపేట:ఆయుష్మాన్‌ భారత్‌ కార్డుల ప్రయోజనాలపై గిరిజన గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి వి. అభిషేక్‌ ఆదేశించారు. భీమవరం పంచాయతీ గుమ్మడి గుండువ గ్రామంలో…

వైసిపి నేతల సంబరాలు

Jan 10,2024 | 00:41

ప్రజాశక్తి-జి.మాడుగుల:ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర తలపెట్టి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మండల కేంద్రంలో మంగళవారం పాడేరు…

29వ రోజుకు అంగన్వాడిల సమ్మె

Jan 10,2024 | 00:39

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్మికులు చేపడుతున్న సమ్మె మంగళవారానికి 29 వ రోజుకు చేరుకుంది .ఈ సందర్భంగా మండల కేంద్రంలోని హైవే రోడ్డు యూనియన్‌ బ్యాంక్‌…