అల్లూరి-సీతారామరాజు

  • Home
  • టిడిపి రెబల్‌ అభ్యర్థిగా పోటీ చేస్తా

అల్లూరి-సీతారామరాజు

టిడిపి రెబల్‌ అభ్యర్థిగా పోటీ చేస్తా

Apr 12,2024 | 00:14

ప్రజాశక్తి -అరకులోయ :తెలుగుదేశం పార్టీ అధిష్టానం తనకు పార్టీ టికెట్‌ ఇచ్చి మోసం చేసిందని, దీంతో తాను టిడిపి రెబల్‌ అభ్యర్థిగా అరకు అసెంబ్లీ నుంచి పోటీ…

ఘనంగా రంజాన్‌ వేడుకలు

Apr 12,2024 | 00:12

ప్రజాశక్తి-జి.మాడుగుల: స్థానిక మసీదులో రంజాన్‌ వేడుకలను గురువారం ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులు విందును ఏర్పాటు చేశారు. సీలేరు:జికె.వీధి…

రాకపోకలు ఎలా?

Apr 12,2024 | 00:11

ప్రజాశక్తి-ముంచింగిపుట్టు: మండలంలో కిలగాడ ప్రధాన రహదారి నుండి కొత్తులబయలు, దారేల నుంచి పేటమాలిపుట్‌ గ్రామాలకు వెళ్లే రహదారి ఆరు సంవత్సరాలుగా శిధిలావస్థలో ఉన్నా పట్టించుకునే నాథుడే లేడు.…

బిజెపితో కార్మికులకు పెనుముప్పు

Apr 11,2024 | 00:29

ప్రజాశక్తి-చింతపల్లి:కార్మిక పోరాటాలకు బలపరిచే పార్టీలకే ఎన్నికల్లో ఓటు వేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్‌ పిలుపునిచ్చారు.బుధవారం సిఐటియు కార్యాలయంలో కొయ్యూరు. జికే వీధి. చింతపల్లి…

టిడిపి రెబల్‌ అభ్యర్థిగా పోటీ చేస్తా

Apr 11,2024 | 00:28

ప్రజాశక్తి-పాడేరు: ప్రజాసేవే తన కర్తవ్యమని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిడిపి రెబల్‌ అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే, టిడిపి…

విభిన్న ప్రతిభావంతులకు తగిన ఏర్పాట్లు

Apr 11,2024 | 00:26

ప్రజాశక్తి-పాడేరు: సార్వత్రిక ఎన్నికలలో విభిన్న ప్రతిభావంతులు సులభంగా ఓటు వేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత స్పష్టం చేసారు. ఐటిడిఏ సమావేశ మందిరంలో…

గిరిజనులకు ‘చింత’

Apr 11,2024 | 00:25

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:గిరిజనులు పండించి సేకరిం చిన అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసి గిరిజనులకు ఆర్థికంగా ఆసరా కల్పించడానికి ప్రభుత్వం జిసిసిని ఏర్పాటు చేసింది. అయితే జిసిసి చింతపండును కొనుగోలు…

బకాయి వేతనాలు చెల్లించండి

Apr 8,2024 | 23:19

ప్రజాశక్తి-పాడేరు:అల్లూరు జిల్లాలో కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌కి మూడు నెలల వేతన బకాయిలు తక్షణమే చెల్లించి, పనివారాన్ని తగ్గించాలని ఏపీ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…

రోడ్డు పనులు ప్రారంభించాలి

Apr 8,2024 | 23:17

ప్రజాశక్తి-హుకుంపేట: మండలంలోని చీకుమద్దుల-గుమ్మడిగుంట, డల్లాపల్లి వరకు మంజూరైన తారు రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని వైస్‌ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు, స్థానిక గిరిజనులు డిమాండ్‌ చేశారు. చీకుమద్దుల…