అల్లూరి-సీతారామరాజు

  • Home
  • లోతా రామారావు, అప్పలనర్స విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం

అల్లూరి-సీతారామరాజు

లోతా రామారావు, అప్పలనర్స విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం

May 6,2024 | 17:31

ప్రజాశక్తి,-వి ఆర్ పురం మండలంలోని రామవరం జోన్‌, చొప్పపల్లి గ్రామంలో సిపిఎం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. రంపచోడవరం సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి లోతా రామారావు, అరకు…

ఇండియా బ్లాక్‌ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం

May 6,2024 | 17:28

ప్రజాశక్తి-రంపచోడవరం ప్రస్తుత పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా బ్లాక్‌ కూటమి అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ తదితర పార్టీల నాయకులు కోరారు. అల్లూరి జిల్లా పెదబయలు…

పివిటిజిల వినూత్న నిరసన

May 6,2024 | 00:12

ప్రజాశక్తి-అనంతగిరి:తమ పివిటిజీ గ్రామాలకు రోడ్లు వేస్తేనే ఓట్లు వేస్తామని, లేకుంటే ఎన్నికలను బహిష్కరిస్తామని గుర్రలెక్కి వినూత్న రీతిలో పివిటిజీలు నిరసన చేపట్టారు. మండలంలోని మడ్రెబు, దాయార్తి గ్రామాలకు…

ఆక్రమణదారులు నిర్మాణ పనుల్లో…

May 6,2024 | 00:10

ప్రజాశక్తి- అరకు రూరల్‌: ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయ మండలంలోని ఎండపల్లి వలసలో 1/ 70 చట్టాన్ని ఉల్లంఘించి విచ్చలవిడిగా గిరిజనేతరులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. రెవెన్యు,…

జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

May 6,2024 | 00:09

ప్రజాశక్తి -పాడేరు: జిల్లాలో ఎన్నికల విధులు కేటాయించిన వివిధ కేటగిరీల అధికారులు, సిబ్బంది 1222 మంది తమ ఓటు హక్కును పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఆదివారం వినియోగించుకున్నారని…

వాహనాల తనిఖీలు

May 6,2024 | 00:08

ప్రజాశక్తి-ముంచంగిపుట్టు: సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో అడుగడుగునా పోలీస్‌ బలగాలు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. మండలంలోని నేతాజీ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ సమీపంలో తాత్కాలిక చెక్‌ గేట్‌ వద్ద…

తాగునీటి సమస్యను పరిష్కరించాలి

May 5,2024 | 00:20

ప్రజాశక్తి-హుకుంపేట:తాగునీటి సమస్యను పరిష్కరించాలని గిరిజన మహిళాలు, నాయకులు కోరారు. మండలంలోని పాతకొట పంచాయతీలోని పి.చింతలవిధీ, పాతకొటలో తాగునీటి కొరతతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామాన్ని సందర్శించిన…

ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలి

May 5,2024 | 00:17

ప్రజాశక్తి-పాడేరు:సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత స్పష్టం చేసారు. స్థానిక గురుకుల కళాశాలలో రంపచోడవరం, అరకు వ్యాలీ, పాడేరు అసెంబ్లీ…

8న బృందా కారత్‌ పర్యటన

May 5,2024 | 00:14

ప్రజాశక్తి-చింతపల్లి:పాడేరు, చింతపల్లిలో ఈనెల 8న సిపిఎం కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యురాలు బందా కారత్‌ పర్యటించనున్నారని ఆ పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్చార్జి బోనంగి చిన్నయ్య పడాల్‌ తెలిపారు.…