మినరల్ వాటర్ ప్లాంటు ప్రారంభం
ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మహిళల ఆదాయం పెంపునకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీపీ ఈశ్వరి, జడ్పీటీసీ సభ్యురాలు జానకమ్మ తెలిపారు. మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయ ఆవరణలో మానవ అభివృద్ధి విభాగం,…
ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మహిళల ఆదాయం పెంపునకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీపీ ఈశ్వరి, జడ్పీటీసీ సభ్యురాలు జానకమ్మ తెలిపారు. మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయ ఆవరణలో మానవ అభివృద్ధి విభాగం,…
ప్రజాశక్తి-అనంతగిరి:మండలంలోని మారు మూల నాన్ షెడ్యూలు రొంపల్లి పంచాయతి పరిధి కరకవలస గ్రామంలో తాగునీటి ఎద్దడితో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. గ్రామంలో తాగునీటి పథకాలు లేవు. దీంతో,…
ప్రజాశక్తి-పాడేరు:స్పందనలో స్వీకరించిన సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ద పెట్టాలని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐటిడిఏ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమాన్ని…
ప్రజాశక్తి-పాడేరు:ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు సురక్షితం అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి జమాల్ బాషా సూచించారు. బుధవారం డిఎంహెచ్ఓ కార్యాలయంలో కేర్ క్యాంపెనియన్ ఆధ్వర్యంలో ప్రాంతీయ స్థాయి…
ప్రజాశక్తి-హుకుంపేట: అరకు రిటర్నింగ్ అధికారి, ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి వి.అభిషేక్ మండలంలో బుధవారం పర్యటించారు. వివిధ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ…
ప్రజాశక్తి -అరకులోయ రూరల్:వికలాంగుల పింఛన్ ను రూ.6 వేలకు పెంచాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పిఆర్డి) రాష్ట్ర అధ్యక్షులు కోడూరు అప్పలనాయుడు డిమాండ్ చేశారు. ఎన్పిఆర్డి…
ప్రజాశక్తి-పెదబయలు:రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కోసం గిరిజనులు అవస్థలు పడుతున్నారు. నూతనంగా తీసుకు వచ్చిన ఆన్లైన్ విధానంతో గిరిజనులు గంటల తరబడి నిరీక్షించాల్సి…
ప్రజాశక్తి-పాడేరు:రహదారి ప్రమాదాలలో గోల్డెన్ అవర్ పై ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆదేశించారు. ప్రమాదాలలో మొదటి గంట అత్యంత…
ప్రజాశక్తి-రాజవొమ్మంగి : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రాజవొమ్మంగి, జడ్డంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజల వద్ద నాటుతుపాకులు, ఎటువంటి లైసెన్సు లేని ఆయుధాలు ఉన్నట్లయితే వారం రోజులలోపు…