నిలిచిన పోలవరం గ్రామసభలు
ప్రజాశక్తి-చింతూరు పోలవరం నిర్వాసిత ప్రజానీకానికి పరిహారం, పునరావాసం నిమిత్తం మూడు రోజులుగా జరుగుతున్న పోలవరం గ్రామసభలు శుక్రవారం నిర్వాసితుల అభ్యంతరం మేరకు అధికారులు నిలిపివేశారు. మండల కేంద్రంలో…
ప్రజాశక్తి-చింతూరు పోలవరం నిర్వాసిత ప్రజానీకానికి పరిహారం, పునరావాసం నిమిత్తం మూడు రోజులుగా జరుగుతున్న పోలవరం గ్రామసభలు శుక్రవారం నిర్వాసితుల అభ్యంతరం మేరకు అధికారులు నిలిపివేశారు. మండల కేంద్రంలో…
ప్రజాశక్తి- కూనవరం మండలంలోని నర్సింగపేట ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని మడకం సంధ్య తీవ్రమైన కడుపునొప్పితో గురువారం రాత్రి మృతి చెందింది. పాఠశాల…
ఐటిడిఎ ఎదుట ఆందోళన ప్రజాశక్తి-రంపచోడవరం విజయవాడలో మహాధర్నాకు బయలుదేరిన మధ్యాహ్నం భోజన పథకం కార్మికులను గురువారం రాత్రి పోలీసులు నిర్బంధించడంపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిడ్డేమీల్స్…
ప్రజాశక్తి-అరకులోయ:ఏజెన్సీలో మిరియాల సాగు పై కాళాజాత కార్యక్రమాల ద్వారా గిరిజన రైతులకు అవగాహన కల్పిస్తున్నామని స్పైసెస్ బోర్డు సీనియర్ ఫీల్డు అధికారి బొడ్డు కళ్యాణి చెప్పారు. గురువారం…
ప్రజాశక్తి -అనంతగిరి:కంటిపురం గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని మహిళలు సిపిఎం జెడ్పిటిసి డిసరి గంగరాజుతో కలిసి ఆందోళన చేపట్టారు. తమ గ్రామంలో తాగునీటి సమస్య నెలకు ఉందని…
ప్రజాశక్తి-అనంతగిరి:ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటాన్ని కొనసాగించాలని సిఐటియు ఉమ్మడి జిల్లా పూర్వ అధ్యక్షులు అజశర్మ పిలుపునిచ్చారు. మండలంలో గురువారం పర్యటనకు వచ్చిన ఆయన స్థానిక తహసిల్దార్…
ప్రజాశక్తి-హుకుంపేట:మండలంలోని తాడేపుట్టు పంచాయితీ గడుగుపల్లి గ్రామంలో సూపర్వైజర్, సచివాల యంలో సిబ్బంది అంగన్వాడీ కేంద్రం తాళాలు పగులగొట్టి బలవంతంగా బాలింతలకు పాల ప్యాకెట్లను బుధవారం పంపిణీ చేశారు.…
ప్రజాశక్తి-పాడేరు: జిల్లాలో 1 లక్ష 28,821 లబ్దిదారులకు రూ.30.3 కోట్ల వై యస్ ఆర్ పెన్షన్ కానుక విడుదలయ్యిందని అరకు పార్లమెంటు సభ్యురాలు గొడ్డేటి మాధవి పేర్కొన్నారు.…
ప్రజాశక్తి- విలేకర్ల బృదం సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీలు చేపట్టిన సమ్మె బుధవారం ఉధృతం చేశారు. పాడేరు కలెక్టరేట్, రంపచోడవరంలో సబ్ కలెక్టరేట్ కార్యాలయాల వద్ద బైఠాయించారు. ముందుగా…