అల్లూరి-సీతారామరాజు

  • Home
  • ప్రశాంతంగా ముగిసిన పోస్టల్‌ బ్యాలెట్‌

అల్లూరి-సీతారామరాజు

ప్రశాంతంగా ముగిసిన పోస్టల్‌ బ్యాలెట్‌

May 9,2024 | 00:29

ప్రజాశక్తి-పాడేరు:- పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసింది. కంట బౌన్స్‌గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటీస్‌ సెంటర్లో…

యువకులు రక్తదానం చేయాలి

May 9,2024 | 00:26

ప్రజాశక్తి పాడేరు: ప్రపంచ రెడ్‌ క్రాస్‌ దినోత్సవాన్ని వ్యవస్థాపకులు జీన్‌ హెన్రీ డ్యూనాట్‌ జయంతిని పురస్కరించుకొని పాడేరు అల్లూరి జిల్లా బ్రాంచ్‌ కార్యాలయంలో బుధవారం ఆయన చిత్రపటానికి…

ఎన్నికల నిబంధనలను పక్కాగా అమలు చేయాలి

May 9,2024 | 00:19

ప్రజాశక్తి-పాడేరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్‌ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని అరకు పార్లమెంటు నియోజక వర్గం సాదారణ పరిశీలకులు ప్రమోద్‌ కుమార్‌ మెహర్డ సూచించారు.…

ఉత్సాహంగా బృందాకరత్‌ సభలు

May 9,2024 | 00:17

ప్రజాశక్తి – అనకాపల్లి ప్రతినిధి, పాడేరు, చింతపల్లి విలేకరులు అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో బుధవారం సిపిఎం ఎన్నికల ప్రచార సభలు ఉత్సాహంగా సాగాయి. పార్టీ పొలిట్‌బ్యూరో…

సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం

May 8,2024 | 13:09

ప్రజాశక్తి-విఆర్‌పురం : ఇండియా కూటమి బలపరిచిన రంపచోడవరం సిపిఎం అభ్యర్థి లోతా.రామారావు, ఎంపి అభ్యర్థి పి.అప్పలనర్సను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విఆర్‌పురం మండలంలో ములకనపల్లి పంచాయితీలో బంగారుగూడెం,…

అల్లూరి స్పూర్తితో ఆదివాసీ హక్కుల పరిరక్షణకు ఉద్యమం

May 8,2024 | 00:49

ఘనంగా అల్లూరి శత వర్థంతి ప్రజాశక్తి-రాజవొమ్మంగి ఏజెన్సీలో అటవీ హక్కులు, ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధి కోసం పోరాడిన తొలితరం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని ఆయన…

మన్యంలో భారీ వర్షం

May 8,2024 | 00:48

ప్రజాశక్తి-పాడేరు భగభగలాడే భానుడు పాడేరు మన్యంలో మంగళవారం పూర్తిగా శాంతించాడు. మన్యంలో మంగళవారం వేకువ జామునే ఉరుములతో కూడిన వర్షం మొదలయింది. ఉషోదయ వేళలో మొదలైన ఈ…

సజావుగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు 

May 8,2024 | 00:46

అల్లూరి జిల్లా కలెక్టర్‌ విజయ సునీత ప్రజాశక్తి-రంపచోడవరం మే 13న సజావుగా ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌ యం.విజయ…

ఆర్‌టిసి బస్‌కు తప్పిన ప్రమాదం

May 8,2024 | 00:30

ప్రజాశక్తి – చింతపల్లి: చింతపల్లి – నర్సీపట్నం ప్రధాన రహదారి కొలపరి పెద్దగడ్డ గ్రామాల సమీపంలో ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు జాతీయ రహదారి బురదలో ఇరుకున్న ఘటన మంగళవారం…