అల్లూరి-సీతారామరాజు

  • Home
  • జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలి : పిఒ

అల్లూరి-సీతారామరాజు

జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలి : పిఒ

Feb 21,2024 | 23:40

ప్రజాశక్తి-డుంబ్రిగుడ: జ్వరాలపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఐటిడిఏ పిఓ వి.అభిషేక్‌ ఆదేశించారు.కిల్లోగుడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా…

ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు

Feb 21,2024 | 23:38

ప్రజాశక్తి-అరకు లోయ :అరకులోయలో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌ విజయ సునీత బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక తహసిల్దార్‌ కార్యాలయంలో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.…

పాత్రికేయులపై దాడులు దారుణం

Feb 21,2024 | 16:31

నిందితులను కఠినంగా శిక్షించాలి రాజవొమ్మంగి ప్రెస్ క్లబ్ డిమాండ్  ప్రజాశక్తి-రాజవొమ్మంగి : రాప్తాడులో జరిగిన వైసిపి సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌ శ్రీ కృష్ణపై జరిగిన దాడి దారుణమని,…

బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలి

Feb 19,2024 | 23:57

ప్రజాశక్తి-చింతూరు మండలంలోని మామిళ్ళగూడెం గ్రామంలో అత్యాచారం, హత్యకు గురైన శ్యామల స్వప్న కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా…

గిరిజనుల సమస్యలపై పోరాడేది సిపిఎం మాత్రమే

Feb 19,2024 | 23:56

ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చిన్నయ్యపడాల్‌ ప్రజాశక్తి -సీలేరు గిరిజనుల సమస్యలపై పోరాడి పార్టీ సిపిఎం మాత్రమేనని ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బోనంగి…

ఎస్‌ఎఫ్‌ఐ టాలెంట్‌ టెస్ట్‌ కు విశేష స్పంద

Feb 19,2024 | 00:01

ప్రజాశక్తి-పాడేరు: జిల్లాలోని పాడేరు డివిజన్లో ఈ ఏడాది టెన్త్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న గిరిజన సంక్షేమ ఆశ్రమ విద్యార్థినీ విద్యార్థులకు ఆదివారం ఎస్‌ఎఫ్‌ఐ నిర్వహించిన టాలెంట్‌ టెస్ట్‌కు విశేష…

ఆశ్రమ విద్యార్థులకు మెరుగైన వైద్యం

Feb 18,2024 | 23:59

ప్రజాశక్తి పాడేరు: ఐటీడీఏ పరిధిలోని అనంతగిరి, ముంచింగిపుట్టు, పాడేరు ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారని తెలిసుకున్న ఐటీడీఏ ప్రాజెక్ట్‌…

మాట ఇచ్చి..మడం తిప్పి

Feb 18,2024 | 23:58

పతిపక్ష నేతగా జగన్‌ ఉద్యోగులకు తియ్యని మాటలు చెప్పారు. అధికారంలోకి వచ్చాక.. డిఎ బకాయిలు, పెండింగ్‌ బిల్లులు చెల్లించ లేదు. సిపిఎస్‌ రద్దు చేసి ఓపిఎస్‌ అమలు…

పర్యాటక ప్రాంతాల్లో జాగ్రత్తలపై అవగాహన

Feb 18,2024 | 22:52

ప్రజాశక్తి -రంపచోడవరం : ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలను తిలకించేందుకు వచ్చిన సందర్శకులు ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రంపచోడవరం సిఐ వాసా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు అవగాహన కల్పించారు.…