అంగన్వాడీ కార్యకర్తను నియమించాలి
ప్రజాశక్తి -అనంతగిరి:మాతా శిశు మరణాలు అరికట్టేందుకు గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి పౌష్టికాహారం అందించాలని, అంగన్వాడి కార్యకర్తలను నియమించాలని మండలంలోని మారుమూల పెద్దకోట పంచాయతీ పరిధి…
ప్రజాశక్తి -అనంతగిరి:మాతా శిశు మరణాలు అరికట్టేందుకు గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి పౌష్టికాహారం అందించాలని, అంగన్వాడి కార్యకర్తలను నియమించాలని మండలంలోని మారుమూల పెద్దకోట పంచాయతీ పరిధి…
ప్రజాశక్తి-అరకులోయ :ఆదివాసులు సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులు చింతపండు, చిపుళ్లతో 24 రకాలు ఆదివాసి రైతులు పండిస్తున్న పసుపు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆదివాసి గిరిజన సంఘం…
ప్రజాశక్తి-డుంబ్రిగుడ: డీఎస్సీ 2024 నోటీఫికేషన్లో రెండేళ్ల అప్రంటిస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ మండల కేంద్రంలో యూటీఎఫ్ నాయకులు నిరసిన చేపట్టారు. జీవో పత్రాలను సోమవారం దగ్ధం…
ప్రజాశక్తి-పాడేరు: వేజ్ బోర్డు రేటు ప్రకారం కాఫీ కార్మికుల కూలి రేట్లు పెంచాలని కోరుతూ సోమవారం ఏపీఎఫ్డిసి డివిజనల్ మేనేజర్ జి.కృష్ణ బాబుకు కాఫీ కార్మికుల సంఘం…
ప్రజాశక్తి-పాడేరు : ఆర్టీసి బస్సు ప్రమాద బాధితులకు రూ.59లక్షల పరిహారం పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. 2023 ఆగస్టు 20న పాడేరు…
ప్రజాశక్తి అనంతగిరికేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదిమా జాతి పివిటిజి గిరిజన ప్రజలకు అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి తప్ప ఆచరణలో…
ప్రజాశక్తి-డుంబ్రిగుడ: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఉపయోగించు కోవాలని వరల్డ్ హ్యూమన్ రైట్స్ నేషనల్ చైర్మన్ రావూరి బాలరాజు కోరారు. మండలంలోని కొర్రాయి…
ప్రజాశక్తి -హుకుంపేట:మండంలో తుపాను ప్రభావంతో కల్వర్టులు కోతకు గురై మరమ్మతులు నోచుకోని పరిస్థితి నెలకొంది. దీంతో, ప్రమాదాలకు నిలయంగా మారాయి. వాహనదారులు, పాదచారులు ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని…
ప్రజాశక్తి -అరకులోయ రూరల్:మండలంలోనీ మాదల పంచాయతీ పరిధిలోని గ్రామాలకు సెల్ సిగల్స్ అందక గిరిజనులు అవస్థలు పడుతున్నారు. సెల్ సిగల్స్ కోసం నాలుగైదు కీలో మీటర్లు దూరం…