నిరుపయోగంగా ఉన్న బస్ షెల్టర్ పాత బస్ షెల్టర్, రైతు బజార్
ప్రజాశక్తి-పాడేరు: జిల్లా కేంద్రం పాడేరులోని పాత బస్టాండ్ సెంటర్లో బస్ షెల్టర్ శిథిలావస్థలో ఉండటంతో నిరుపయోగంగా ఉంది. అభివృద్ధికి నోచుకోక ఇక్కడ ఉన్న బస్సు షెల్టర్ ప్రాంగణ…
ప్రజాశక్తి-పాడేరు: జిల్లా కేంద్రం పాడేరులోని పాత బస్టాండ్ సెంటర్లో బస్ షెల్టర్ శిథిలావస్థలో ఉండటంతో నిరుపయోగంగా ఉంది. అభివృద్ధికి నోచుకోక ఇక్కడ ఉన్న బస్సు షెల్టర్ ప్రాంగణ…
ప్రజాశక్తి -డుంబ్రిగుడ:కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ 77వ జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. జన్మదిన…
ప్రజాశక్తి- చింతపల్లి: తుఫాను తీరం దాటి నేటికీ మూడు రోజులు దాటినా నష్టపోయిన రైతుల పంటలను సర్వే చేయడంలో వ్యవసాయ శాఖ అధికారుల జాడ కానరాలేదని…
ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:జీఓ 3ను పునరుద్దరణ చేసి చట్టబద్ధత కల్పించాలని, సిపిఎం నేతలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని మండల కేంద్రంలో నాలుగు రోడ్ల కూడలి వద్ద ఆ పార్టీ నేతలు…
ప్రజాశక్తి-పాడేరు: తుఫాను కారణంగా పాడేరు నియోజకవర్గంలో జరిగిన నష్టాన్ని అంచనా వేయించి, బాధితులను పరామర్శించి భరోసా ఇవ్వడంలో ప్రజాప్రతినిధులంతా నిమగం కావాలని పాడేరు శాసనసభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి…
ప్రజాశక్తి -అనంతగిరి:బీంపోలు లువ్వా గోస్థని గెడ్డలో గిరిజనుల గల్లంతుకు సచివాలయం, రెవెన్యూ సిబ్బంది వైపల్యమే కారణమని ఉమ్మడి జిల్లాల జెడ్పి ఛైర్ పర్సన్ జూలిపల్లి సుభద్ర మండిపడ్డారు.…
ప్రజాశక్తి-పాడేరు:ఓటరు జాబితా రికార్డులు పట్టిష్టంగా నిర్వహించాలని ఓటరు జాబితా పరిశీలకులు, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు తెలిపారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజక వర్గాల ఎన్నికల,…
గిరిజనసంఘం డిమాండ్ ప్రజాశక్తి-రాజవొమ్మంగి : ఏపిటీడబ్ల్యూ ఆర్ బాలికల కళాశాలలో బాలికలు ఇబ్బందుల నేపథ్యంలో తక్షణం మహిళా ప్రిన్సిపాల్ నియమించాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా…
ప్రజాశక్తి -హుకుంపేట:అరకు అసెంబ్లీకి ఇన్చార్జిగా సివెరి దొన్నుదొర, పార్లమెంట్ అధ్యక్షులుగా కిడారి శ్రావణ్ కూమర్లను నియమిస్తూ ఉత్తర్వుల జారీ చేయడంతో మండ లంలో టిడిపి శ్రేణులు స్థానిక…