అల్లూరి-సీతారామరాజు

  • Home
  • నాటు తుపాకీలు పోలీసులకు అప్పగింత

అల్లూరి-సీతారామరాజు

నాటు తుపాకీలు పోలీసులకు అప్పగింత

Mar 16,2024 | 23:43

ప్రజాశక్తి -సీలేరు : జీకే వీధి మండలం రింతాడ పంచాయతీ పరిధి కొత్తబంధ గ్రామానికి చెందిన ముగ్గురు గిరిజన రైతులు తమ దగ్గరున్న మూడు నాటు నాటు…

ఓటు హక్కును వినియోగించుకోవాలి

Mar 15,2024 | 23:45

ప్రజాశక్తి-పాడేరు:ఓటర్లందరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత సూచించారు. ఈ మేరకు పది రకాల గోడ పత్రికలను శుక్రవారం కలెక్టర్‌…

మినరల్‌ వాటర్‌ ప్లాంటు ప్రారంభం

Mar 15,2024 | 23:43

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మహిళల ఆదాయం పెంపునకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీపీ ఈశ్వరి, జడ్పీటీసీ సభ్యురాలు జానకమ్మ తెలిపారు. మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయ ఆవరణలో మానవ అభివృద్ధి విభాగం,…

తాగునీటికి అవస్థలు

Mar 15,2024 | 23:41

ప్రజాశక్తి-అనంతగిరి:మండలంలోని మారు మూల నాన్‌ షెడ్యూలు రొంపల్లి పంచాయతి పరిధి కరకవలస గ్రామంలో తాగునీటి ఎద్దడితో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. గ్రామంలో తాగునీటి పథకాలు లేవు. దీంతో,…

సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ

Mar 15,2024 | 23:40

ప్రజాశక్తి-పాడేరు:స్పందనలో స్వీకరించిన సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ద పెట్టాలని జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐటిడిఏ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమాన్ని…

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు సురక్షితం

Mar 13,2024 | 23:44

ప్రజాశక్తి-పాడేరు:ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు సురక్షితం అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి జమాల్‌ బాషా సూచించారు. బుధవారం డిఎంహెచ్‌ఓ కార్యాలయంలో కేర్‌ క్యాంపెనియన్‌ ఆధ్వర్యంలో ప్రాంతీయ స్థాయి…

పోలింగ్‌ కేంద్రాలు పరిశీలించిన పిఒ

Mar 13,2024 | 23:42

ప్రజాశక్తి-హుకుంపేట: అరకు రిటర్నింగ్‌ అధికారి, ఐటిడిఏ ప్రాజెక్ట్‌ అధికారి వి.అభిషేక్‌ మండలంలో బుధవారం పర్యటించారు. వివిధ పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ…

వికలాంగుల పింఛన్‌ రూ.6 వేలకు పెంచాలి

Mar 13,2024 | 23:40

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌:వికలాంగుల పింఛన్‌ ను రూ.6 వేలకు పెంచాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పిఆర్‌డి) రాష్ట్ర అధ్యక్షులు కోడూరు అప్పలనాయుడు డిమాండ్‌ చేశారు. ఎన్‌పిఆర్‌డి…

గిరిజనులకు తప్పని తిప్పలు

Mar 13,2024 | 23:37

ప్రజాశక్తి-పెదబయలు:రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్‌ కోసం గిరిజనులు అవస్థలు పడుతున్నారు. నూతనంగా తీసుకు వచ్చిన ఆన్లైన్‌ విధానంతో గిరిజనులు గంటల తరబడి నిరీక్షించాల్సి…