అల్లూరి-సీతారామరాజు

  • Home
  • వైసిపిని గద్దెదించాలి : టిడిపి

అల్లూరి-సీతారామరాజు

వైసిపిని గద్దెదించాలి : టిడిపి

Feb 14,2024 | 00:24

ప్రజాశక్తి -పాడేరు: వైసీపీ ప్రభుత్వాన్ని తక్షణమే గద్దె దించాలని డోకులూరు పంచాయతీలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి కొట్టగుళ్లి సుబ్బారావు శంఖారావాన్ని పూరించారు. ఈ…

మధ్యాహ్న పథకం’ అమలు చేయాలి

Feb 14,2024 | 00:22

ప్రజాశక్తి-పాడేరు: అల్లూరి జిల్లాలో అన్ని యాజమాన్య పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు పటిష్టంగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీరావు ఆదేశించారు. మంగళవారం స్థానిక శ్రీ…

అంగన్వాడీ కార్యకర్తను నియమించాలి

Feb 14,2024 | 00:18

ప్రజాశక్తి -అనంతగిరి:మాతా శిశు మరణాలు అరికట్టేందుకు గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి పౌష్టికాహారం అందించాలని, అంగన్వాడి కార్యకర్తలను నియమించాలని మండలంలోని మారుమూల పెద్దకోట పంచాయతీ పరిధి…

అటవీ ఉత్పత్తులను జిసిసి కొనుగోలు చేయాలి

Feb 14,2024 | 00:16

ప్రజాశక్తి-అరకులోయ :ఆదివాసులు సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులు చింతపండు, చిపుళ్లతో 24 రకాలు ఆదివాసి రైతులు పండిస్తున్న పసుపు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆదివాసి గిరిజన సంఘం…

డిఎస్‌సి అప్రెంటిస్‌ జిఒ పత్రాల దగ్ధం

Feb 13,2024 | 00:07

ప్రజాశక్తి-డుంబ్రిగుడ: డీఎస్సీ 2024 నోటీఫికేషన్లో రెండేళ్ల అప్రంటిస్‌ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ మండల కేంద్రంలో యూటీఎఫ్‌ నాయకులు నిరసిన చేపట్టారు. జీవో పత్రాలను సోమవారం దగ్ధం…

కాఫీ కార్మికులకు కూలి రేట్లు పెంచండి.

Feb 13,2024 | 00:05

ప్రజాశక్తి-పాడేరు: వేజ్‌ బోర్డు రేటు ప్రకారం కాఫీ కార్మికుల కూలి రేట్లు పెంచాలని కోరుతూ సోమవారం ఏపీఎఫ్‌డిసి డివిజనల్‌ మేనేజర్‌ జి.కృష్ణ బాబుకు కాఫీ కార్మికుల సంఘం…

రూ.59 లక్షల పరిహారం పంపిణీ

Feb 13,2024 | 00:02

ప్రజాశక్తి-పాడేరు : ఆర్టీసి బస్సు ప్రమాద బాధితులకు రూ.59లక్షల పరిహారం పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ తెలిపారు. 2023 ఆగస్టు 20న పాడేరు…

మడ్రేబు గ్రామస్తులు డోలి మోతే

Feb 12,2024 | 00:14

ప్రజాశక్తి అనంతగిరికేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదిమా జాతి పివిటిజి గిరిజన ప్రజలకు అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి తప్ప ఆచరణలో…

ఓటు హక్కును ఉపయోగించుకోండి

Feb 12,2024 | 00:12

ప్రజాశక్తి-డుంబ్రిగుడ: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఉపయోగించు కోవాలని వరల్డ్‌ హ్యూమన్‌ రైట్స్‌ నేషనల్‌ చైర్మన్‌ రావూరి బాలరాజు కోరారు. మండలంలోని కొర్రాయి…