సమ్మె ఒప్పందాలను తక్షణమే అమలు చేయాలి
ప్రజాశక్తి రంపచోడవరం అంగన్వాడీల సమ్మె సందర్భంగా పలు డిమాండ్లపై జరిగిన ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్…
ప్రజాశక్తి రంపచోడవరం అంగన్వాడీల సమ్మె సందర్భంగా పలు డిమాండ్లపై జరిగిన ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్…
ప్రజాశక్తి-మారేడుమిల్లి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు-నేడు పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పథకం కింద పాఠశాల భవన నిర్మాణం ప్రారంభించి రెండేళ్లు దాటినా నేటికీ…
ప్రజాశక్తి-పాడేరు:5 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ వచ్చే నెల 3న పోలియో చుక్కలు వేయాలని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత ఆదేశించారు. శుక్రవారం ఐటిడిఎ సమావేశ మందిరంలో…
ప్రజాశక్తి-రంపచోడవరం అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యా శాకాధికారిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా రంపచోడవరం విచ్చేసిన బ్రహ్మాజీరావును శుక్రవారం ఉపాధ్యాయ సంఘాల నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎపి ఐక్య…
ప్రజాశక్తి -పాడేరు: ఆదివాసీ మాతృ భాష విద్య వాలంటర్లను తక్షణమే రెన్యువల్ చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు పి.అప్పలనర్శ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.…
ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వైసిపి ప్రభుత్వం పలు పథకాల ద్వారా భరోసా కల్పిస్తుందని ఎంపీపీ, జెడ్పిటిసి బి.ఈశ్వరి, సిహెచ్ జానకమ్మ చెప్పారు. మండల కేంద్రంలోని అల్లూరి…
ప్రజాశక్తి -డుంబ్రిగుడ: ఐటిడి పరిధిలోని జిపిఎస్ పాఠశాలల్లో పనిచేస్తున్న బాషా వాలంటీర్లను విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెన్యువల్ చేసి జీతాలు పెంచాలని కోరుతూ మండల కేంద్రంలోని మూడు…
ప్రశ్నలు అడుగుతున్న బృందం సభ్యులు xప్రజాశక్తి-అరకులోయ:మండలంలోని కొత్తభల్లు గూడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం( ఎల్ఐపి) రాష్ట్ర బృందం సందర్శించి…
ప్రజాశక్తి- పాడేరు:ఆదివాసి స్పెషల్ డిఎస్సి పై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసి జీవో నెంబర్ 3కు చట్టబద్ధం కల్పించాలని ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో పాడేరు…