అల్లూరి-సీతారామరాజు

  • Home
  • సమ్మె ఒప్పందాలను తక్షణమే అమలు చేయాలి

అల్లూరి-సీతారామరాజు

సమ్మె ఒప్పందాలను తక్షణమే అమలు చేయాలి

Feb 23,2024 | 23:15

ప్రజాశక్తి రంపచోడవరం అంగన్‌వాడీల సమ్మె సందర్భంగా పలు డిమాండ్లపై జరిగిన ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌…

నత్తనడకన నాడు-నేడు పనులు

Feb 23,2024 | 23:13

ప్రజాశక్తి-మారేడుమిల్లి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు-నేడు పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పథకం కింద పాఠశాల భవన నిర్మాణం ప్రారంభించి రెండేళ్లు దాటినా నేటికీ…

3న పల్స్‌ పోలియోను విజయవంతం చేయండి

Feb 23,2024 | 23:13

ప్రజాశక్తి-పాడేరు:5 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ వచ్చే నెల 3న పోలియో చుక్కలు వేయాలని జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత ఆదేశించారు. శుక్రవారం ఐటిడిఎ సమావేశ మందిరంలో…

డిఇఒను కలిసిన ఉపాధ్యాయ సంఘాల నేతలు

Feb 23,2024 | 23:12

ప్రజాశక్తి-రంపచోడవరం అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యా శాకాధికారిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా రంపచోడవరం విచ్చేసిన బ్రహ్మాజీరావును శుక్రవారం ఉపాధ్యాయ సంఘాల నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎపి ఐక్య…

ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యాన ధర్నా

Feb 23,2024 | 23:01

ప్రజాశక్తి -పాడేరు: ఆదివాసీ మాతృ భాష విద్య వాలంటర్లను తక్షణమే రెన్యువల్‌ చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు పి.అప్పలనర్శ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.…

వైసిపితోనే మహిళలకు ఆర్థిక భరోసా

Feb 22,2024 | 23:10

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వైసిపి ప్రభుత్వం పలు పథకాల ద్వారా భరోసా కల్పిస్తుందని ఎంపీపీ, జెడ్‌పిటిసి బి.ఈశ్వరి, సిహెచ్‌ జానకమ్మ చెప్పారు. మండల కేంద్రంలోని అల్లూరి…

భాషా వాలంటీర్ల ర్యాలీ

Feb 22,2024 | 23:09

ప్రజాశక్తి -డుంబ్రిగుడ: ఐటిడి పరిధిలోని జిపిఎస్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న బాషా వాలంటీర్లను విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెన్యువల్‌ చేసి జీతాలు పెంచాలని కోరుతూ మండల కేంద్రంలోని మూడు…

రాష్ట్ర బృందం సందర్శించి

Feb 22,2024 | 23:06

ప్రశ్నలు అడుగుతున్న బృందం సభ్యులు xప్రజాశక్తి-అరకులోయ:మండలంలోని కొత్తభల్లు గూడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో లెర్నింగ్‌ ఇంప్రూవ్మెంట్‌ ప్రోగ్రాం( ఎల్‌ఐపి) రాష్ట్ర బృందం సందర్శించి…

ఆదివాసీ గిరిజన సంఘం నిరసన

Feb 22,2024 | 23:04

ప్రజాశక్తి- పాడేరు:ఆదివాసి స్పెషల్‌ డిఎస్సి పై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసి జీవో నెంబర్‌ 3కు చట్టబద్ధం కల్పించాలని ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో పాడేరు…