అల్లూరి-సీతారామరాజు

  • Home
  • రాఘవులు స్థూపానికి నివాళులర్పిస్తున్న ఐవి

అల్లూరి-సీతారామరాజు

రాఘవులు స్థూపానికి నివాళులర్పిస్తున్న ఐవి

Dec 24,2023 | 23:50

కాటిబోయిన ఆశయసాధనకు కృషి ప్రజాశక్తి -ఎటపాక : మన్యంలో పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కాటిబోయిన రాఘవులు కృషి ఎనలేనిదని, ఆయన ఆశయాల సాధనకు అందరూ…

‘శుభ’కరమైన సేవలందించిన బన్సల్‌

Dec 24,2023 | 23:48

ప్రజాశక్తి -రంపచోడవరం : రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌గా శుభం బన్సల్‌ విశేషమైన సేవలు అందించారని ఎపి రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ నేతలు కొనియాడారు. రంపచోడవరం సబ్‌కలెక్టర్‌గా పనిచేసి,…

క్రీడలతో కీర్తి ప్రతిష్టలు

Dec 24,2023 | 23:47

ఆయుర్వేద వనమూలిక వైద్యులు జమాల్‌ ఖాన్‌ ప్రజాశక్తి.- చింతూరు: క్రీడల్లో రాణించి కీర్తి ప్రతిష్టలు సాధించాలని, ఆటల్లోనే ఆరోగ్యం దాగి ఉందని ప్రముఖ ఆయుర్వేద వనమూలిక వైద్యులు…

వినూత్న నిరసనల హోరు

Dec 24,2023 | 00:45

  ప్రజాశక్తి – విలేకర్ల యంత్రాంగంసమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీలు చేపడుతున్న సమ్మె వినూత్న నిరసనలతో సాగింది. అల్లూరి జిల్లాలోని పలు చోట్ల వివిధ రూపాల్లో నిసననలు శనివారం…

దుకాణాల తొలగింపు

Dec 24,2023 | 00:44

ప్రజాశక్తి-హుకుంపేట:మండలం కేంద్రంలోని శనివారం నిర్వహిస్తున్న వారపు సంతల్లో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా దుకాణాలు ఏర్పాటు చేయాలని ఎస్‌ఐ సతీష్‌ సూచించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలను సిబ్బందితో…

దుస్తులు పంపిణీ

Dec 23,2023 | 00:59

ప్రజాశక్తి-హుకుంపేట:మండలంలోని దిగుడు పుట్టు గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సుమారు 25 మందికి బహుజన టీచర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం చలి దుస్తులను పంపిణీ చేశారు. బహుజన…

రాస్తారోకోలు, మోకాళ్లపై నిరసనలు

Dec 23,2023 | 00:57

ప్రజాశక్తి – విలేకర్ల యంత్రాంగం సమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీలు అల్లూరి జిల్లాలో రోజురోజుకు సమ్మెను ఉధృతం చేస్తున్నారు. పలు చోట్ల అంగన్‌వాడీలు రాస్తారోకోలు, మోకాళ్లపై నిరసనను శుక్రవారం…

ఎక్కడికక్కడ నిర్బంధం

Dec 22,2023 | 00:58

  సిఎం పర్యటన నేపథ్యంలో సిపిఎం, ఆదివాసీ గిరిజన సంఘం, సిఐటియు నేతలను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించారు. పోలీసు, ప్రభుత్వ తీరును సిపిఎం అల్లూరి జిల్లా కమిటీ…

పిల్లలు.. భవిష్యత్తు వెలుగులు

Dec 22,2023 | 00:56

ప్రజాశక్తి – పాడేరు టౌన్‌, చింతపల్లి విలేకరులుపిల్లలు… భవిష్యత్తు వెలుగులని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. స్థితిమంతుల పిల్లలకు ధీటుగా పేదింటి పిల్లలను నిలపడమే తమ…