అల్లూరి-సీతారామరాజు

  • Home
  • వైసిపి ఎన్నికల సమరోత్సాహం

అల్లూరి-సీతారామరాజు

వైసిపి ఎన్నికల సమరోత్సాహం

Jan 27,2024 | 23:46

ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో:’75 ఏళ్లు వయసు మళ్లిన చంద్రబాబు మాదిరిగా నేను పొత్తుల కోసం దత్తపుత్రుడు, ఇతరుల వెంట వెంపర్లాడను. ప్రజలే నా ధైర్యం..…

విద్యార్థుల ప్రతిభ

Jan 27,2024 | 00:33

ప్రజాశక్తి -జి.మాడుగుల: ఇటీవల కడపలో రాష్ట్రస్థాయి చైన్‌ స్క్వేర్‌ పోటీల్లో బొయితిలి పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థులు బి, చంటిబాబు, తవుడు బాబు ప్రతిభ చాటారు.…

ఓటిపోయే అభ్యర్థికి టిడిపి టికెట్‌

Jan 27,2024 | 00:29

ప్రజాశక్తి- పెదబయలు: అరకు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓడి పోయే అభ్యర్థిని సమన్యయ కర్తగా నియమించి పార్టీ అధిష్టానం తప్పు చేసిందని మాజీ ఎస్సి ఎస్టీ కమిషన్‌…

28న బహిరంగ సభను జయప్రదంచేయాలి

Jan 27,2024 | 00:27

ప్రజాశక్తి -డుంబ్రిగుడ: యుటిఎఫ్‌ రాష్ట్ర సంఘం పిలుపుమేరకు ఓట్‌ ఫర్‌ ఓపిఎస్‌ నినాదంతో ఈనెల 28న రాజమండ్రిలోని ఎస్‌కేవిటి డిగ్రీ కళాశాలలో నిర్వహించే భారీ బహిరంగ సభను…

అందరి భాగస్వామ్యంతోనే అభివృద్ధి

Jan 27,2024 | 00:26

ప్రజాశక్తి -పాడేరు:జిల్లా కేంద్రంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. జిల్లా అధికార యంత్రాంగం స్థానిక తలారిసింగి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత…

రహదారి సౌకర్యం కల్పించాలని గిరిజనుల నిరసన

Jan 26,2024 | 00:13

ప్రజాశక్తి -సీలేరు జీకే వీధి మండలం దామనపల్లి పంచాయతీ పిప్పలదొడ్డి, గొడుగు మామిడి గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతూ గురువారం ఆ గ్రామ గిరిజనులు ప్లకార్డులతో…

అనారోగ్యానికి గురైన అంగన్వాడీకి పరామర్శ

Jan 26,2024 | 00:11

ప్రజాశక్తి-రంపచోడవరం అంగన్వాడీల సమ్మెలో భాగంగా అమరావతిలో ఐదు రోజులపాటు నిరాహార దీక్షలో పాల్గొని అనారోగ్యానికి గురైన ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కోశాధికారి…

గిరిజన సమస్యలపై ధర్నా

Jan 26,2024 | 00:06

ప్రజాశక్తి-పాడేరు:గిరిజన ప్రాంతంలో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని గురువారం కలెక్టరేట్‌ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు: ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సత్యనారాయణ మాట్లాడుతూ, పెండింగ్‌లో…

విద్యతోనే బంగారు భవిష్యత్తు

Jan 26,2024 | 00:05

: పిఒ ప్రజాశక్తి-డుంబ్రిగుడ:బడిఈడు పిల్లలందరినీ పాఠశాలలకు పంపించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్‌ సూచించారు. మండలంలోని కండ్రూం పంచాయతీ సర్రాయి గ్రామంలో రూ 3 లక్షలతో ఆధునికరించిన…