అల్లూరి-సీతారామరాజు

  • Home
  • ఏజెన్సీ అభివృద్ధి కావాలంటే అప్పలనర్సను ఎంపిగా గెలిపించుకుందాం : వైస్‌ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు

అల్లూరి-సీతారామరాజు

ఏజెన్సీ అభివృద్ధి కావాలంటే అప్పలనర్సను ఎంపిగా గెలిపించుకుందాం : వైస్‌ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు

Apr 21,2024 | 15:24

ప్రజాశక్తి-హుకుంపేట (అల్లూరి) : ఏజెన్సీలో 100 శాతం ఉద్యోగాలు గిరిజనులకే రావాలన్నా, గ్రామాలకు తారు రోడ్లు గ్రాంట్‌ కావాలన్నా అరకు నియోజక వర్గం సిపిఎం ఎంపి అభ్యర్థి…

అల్లూరి జిల్లాలో ఎలుగుబంటి దాడి

Apr 21,2024 | 14:45

ప్రజాశక్తి -హుకుంపేట:- మండలంలోని కొట్నాపల్లి పంచాయతీ ఎగమాలపాడు కొండపైకి కట్టెల కోసం వెళ్లిన కొర్ర లచ్చన్న యువకుడు ఎలుగుబంటి దాడి చేయడంతో గాయాలు పాలయ్యారు. ఆలస్యంగా ఈ…

డోలీ మోతతో గిరిజనుల అవస్థలు

Apr 21,2024 | 00:04

ప్రజాశక్తి-డుంబ్రిగుడ: మారుమూల గిరిజన గ్రామాల్లో సరైన రోడ్డు సౌకర్యం లేక గర్భిణీలకు ప్రసవ సమయంలో డోలి మోతలు కష్టాలు తప్పడం లేదు. మండలంలోని మారుమూల ఆంధ్ర ఒడిస్సా…

తాగునీటి కష్టాలు

Apr 21,2024 | 00:01

ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:మండలంలోని అతిమారుమూల ప్రాంతమైన కుమడ పంచాయతీ చీపురుగొందిలో తాగునీటి సౌకర్యం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వీరు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు…

సజావుగా ఎన్నికల నిర్వహణే లక్ష్యం

Apr 20,2024 | 23:58

ప్రజాశక్తి-పాడేరు:ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా విధులు నిర్వర్తించాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు పంకజ్‌ సింగ్‌ సూచించారు. శనివారం కలెక్టరే మినీ కాన్ఫరెన్స్‌ హాలులో ఎన్నికల…

వర్షంతో ఉపశమనం

Apr 20,2024 | 23:56

ప్రజాశక్తి-పాడేరు: అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో శనివారం భారీ వర్షం కురిసింది. గంటకు పైగా ఉరుములు గాలులతో భారీ వర్షం పడింది. ఇటీవల కొద్ది రోజులుగా మన్యంలో…

అరకు, పాడేరులో పలువురు నామినేషన్లు

Apr 20,2024 | 00:26

పాడేరు: పాడేరు అసెంబ్లీ స్థానం నుంచి శుక్రవారం వైసీపీ అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు, టిడిపి అభ్యర్థి కిల్లు వెంకట రమేష్‌ నాయుడు తమ తమ నామినేషన్లను దాఖలు…

గిరిజనుల ఆందోళన

Apr 20,2024 | 00:25

ప్రజాశక్తి-అనంతగిరి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరఫరా చేస్తున్న రేషన్‌ బియ్యం, సరకులు తమ ప్రాంతంలోనే ఇవ్వాలని గిరిజనులు ఆందోళన చేపట్టారు. మండలంలోని నాన్‌ షెడ్యూల్‌ రొంపల్లి పంచాయతీ…

ఇటుకల పండగ సందడి

Apr 20,2024 | 00:21

ప్రజాశక్తి-హుకుంపేట:మన్యంలో ఇటుకల పండగ సందడి మొదలైంది. ఏజెన్సీ ప్రాంతంలో సంస్కతి సాంప్రదాయాలకు ప్రతి రూపంగా ఈ పండుగను గిరిజనులు ఆచరిస్తారు. తాత ముత్తాతల కాలం నుంచి జరుపుకుంటూ…