అల్లూరి-సీతారామరాజు

  • Home
  • కొనసాగిన రిలే దీక్షలు

అల్లూరి-సీతారామరాజు

కొనసాగిన రిలే దీక్షలు

Mar 5,2024 | 00:28

ప్రజాశక్తి-హుకుంపేట:మండల కేంద్రంలో గిరిజ నేతరురాలు బుడ్డిగ కొండమ్మ ఇల్లు, షాపులు కూల్చి వేయాలని నిరసిస్తూ ఆదివాసి గిరిజనుల చేస్తున్న రిలే దీక్షలకు సోమవారం కొనసాగాయి. హుకుంపేట వైస్‌…

గిరిజన స్పెషల్‌ డిఎస్‌సి ప్రకటించాల్సిందే

Mar 5,2024 | 00:27

ప్రజాశక్తి పాడేరు : ఆదివాసీ డీఎస్సీనోటిఫికేషన్‌ విడుదల చేయాలని, జీవో నెంబర్‌ 3 చట్టబద్ధతకై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదివాసీ గిరిజన…

ఎన్నికలు సజావుగా జరిగేందుకు చర్యలు

Mar 4,2024 | 23:52

ప్రజాశక్తి రంపచోడవరం త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత పేర్కొన్నారు. సోమవారం…

ఆసుపత్రిలో ప్రసవాలే తల్లీబిడ్డకు సురక్షితం

Mar 4,2024 | 23:50

పాడేరు ఐటిడిఎ పిఒ అభిషేక్‌, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ప్రజాశక్తి -సీలేరు ఆసుపత్రిలో ప్రసవాలు చేయిస్తే తల్లీబిడ్డలకు సురక్షితమని పాడేరు ఐటిడిఏ పిఓ వి.అభిషేక్‌, పాడేరు శాసన సభ్యురాలు…

ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు 6న ఐటిడిఎ వరకు పాదయాత్ర

Mar 4,2024 | 23:49

ప్రజాశక్తి-చింతూరు : మండలంలోని సూరకుంట గ్రామంలో ఉన్న ఎత్తిపోతల పథకాలను మరమ్మతులు చెయ్యాలని కోరుతూ ఈ నెల 6న బుధవారం సూరకుంట నుండి చింతూరు ఐటిడిఎ వరకు…

మన్యంలో ముమ్మరంగా

Mar 3,2024 | 23:55

ప్రజాశక్తి -జి.మాడుగుల:ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నుర్మతి అవుట్‌ పోస్ట్‌, మెయిన్‌ రోడ్డు కల్వర్టు, బస్టాండ్లను బాంబ్‌ డిస్పోజల్‌ టీం డాగ్‌ తో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ…

అధికారులపై చర్యలు తీసుకోవాలి

Mar 3,2024 | 23:53

ప్రజాశక్తి -అనంతగిరి: రోడ్ల నిధుల దుర్వినియోగానికి పాల్పడిన సంబంధిత ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఇంజనీరింగ్‌ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జడ్పిటిసి దీసరి గంగరాజు డిమాండ్‌ చేశారు.…

కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి

Mar 3,2024 | 23:52

ప్రజాశక్తి-అరకులోయ:రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పని చేయాలని వైసిపి ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్‌ వై.వి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు.అరకులోయలో ఆదివారం నిర్వహించిన సిద్ధం సభలో…

కోపరేటివ్‌ సొసైటీ బ్యాంకులను కాపాడుకుందాం

Mar 3,2024 | 23:51

ప్రజాశక్తి -పాడేరు:కోపరేటివ్‌ సొసైటీ బ్యాంకు లను కాపాడుకుందామని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి, యూనియన్‌ గౌరవ అధ్యక్షులు పి.అజరు కుమార్‌ పిలుపునిచ్చారు. పాడేరు కోపరేటివ్‌ సొసైటీ సిబ్బందితో సిఐటియు…