అల్లూరి-సీతారామరాజు

  • Home
  • ఎన్నికల సామాగ్రి అందజేతకు 23 కౌంటర్లు

అల్లూరి-సీతారామరాజు

ఎన్నికల సామాగ్రి అందజేతకు 23 కౌంటర్లు

May 11,2024 | 00:13

ప్రజాశక్తి-రంపచోడవరం ఈ నెల13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 399 పోలింగ్‌ కేంద్రాలకు ఈవీఎంలు, వివి ప్యాడ్లు, ఇతర ఎన్నికల సామాగ్రి పోలింగ్‌ అధికారులకు అందజేయడానికి స్థానిక…

శతశాతం ఓటింగ్‌కు చర్యలు తీసుకోవాలి

May 11,2024 | 00:10

ప్రజాశక్తి -సీలేరు ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో ఓటర్లు 100 శాతం ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని ఎన్నికల పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌ను సెక్టార్‌…

ముగిసిన క్రికెట్‌ టోర్నమెంట్‌

May 11,2024 | 00:17

ప్రజాశక్తి-సీలేరు జికె.వీధి మండలం సీలేరు మారెమ్మ అమ్మవారి 52వ వార్షిక మహౌత్సవం సందర్భంగా యంగ్‌ ప్లేయర్స్‌ ఆధ్వర్యంలో గత నెల 26 నుంచి జరుగుతున్న క్రికెట్‌ టోర్నమెంట్‌…

మండు వేసవిలో మంచు దుప్పటి

May 10,2024 | 08:45

(ప్రజాశక్తి పాడేరు): మన్యం మంచు దుప్పటి కప్పుకుంది. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు పట్టణం చుట్టూ పరిసర గ్రామాల్లో గురువారం వేకువ జామున తెల్లారేసరికి శీతాకాలాన్ని తలపించే…

రహదారి గోతులమయం-

May 10,2024 | 00:55

ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:మండలంలో రహదారులు గోతులమయం కావడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. పాడేరు నుండి జోలపుట్టు వెళ్లే ఆర్‌ అండ్‌ బి ప్రధాన రహదారి ముంచింగిపుట్టు మండలం ఏనుగురాయి పంచాయతీ…

రోడ్డు నాణ్యతను పరిశీలించిన అధికారులు

May 10,2024 | 00:54

ప్రజాశక్తి-అనంతగిరి:మండలంలోని గుమ్మ పంచాయతీ పరిధి కర్రిగోడ, కడరేవు గ్రామాల్లో నిర్మించిన రోడ్డు పనుల నాణ్యతపై సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కె.గోవిందరావు, గ్రామస్తులు రాజారావులు జిల్లా…

బిజెపి, టిడిపి, వైసిపిలను తరిమి కొట్టండి

May 10,2024 | 00:45

సిపిఎం, ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలి కూనవరం బహిరంగ సభలో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో సహా పలువురు వక్తలు పిలుపు ప్రజాశక్తి – రాజమండ్రి…

దళిత, గిరిజన ద్రోహులను ఓడించండి

May 10,2024 | 00:43

– వామపక్ష అభ్యర్థులను గెలిపించండి – దళిత సంఘాల పిలుపు ప్రజాశక్తి- అల్లూరి సీతారామరాజు జిల్లా దళితుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చి, రాష్ట్రంలో దళితులకు సంబంధించిన…

ప్రశాంతంగా ముగిసిన పోస్టల్‌ బ్యాలెట్‌

May 9,2024 | 00:29

ప్రజాశక్తి-పాడేరు:- పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసింది. కంట బౌన్స్‌గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటీస్‌ సెంటర్లో…