ఎన్నికల సామాగ్రి అందజేతకు 23 కౌంటర్లు
ప్రజాశక్తి-రంపచోడవరం ఈ నెల13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 399 పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు, వివి ప్యాడ్లు, ఇతర ఎన్నికల సామాగ్రి పోలింగ్ అధికారులకు అందజేయడానికి స్థానిక…
ప్రజాశక్తి-రంపచోడవరం ఈ నెల13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 399 పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు, వివి ప్యాడ్లు, ఇతర ఎన్నికల సామాగ్రి పోలింగ్ అధికారులకు అందజేయడానికి స్థానిక…
ప్రజాశక్తి -సీలేరు ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో ఓటర్లు 100 శాతం ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని ఎన్నికల పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ను సెక్టార్…
ప్రజాశక్తి-సీలేరు జికె.వీధి మండలం సీలేరు మారెమ్మ అమ్మవారి 52వ వార్షిక మహౌత్సవం సందర్భంగా యంగ్ ప్లేయర్స్ ఆధ్వర్యంలో గత నెల 26 నుంచి జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్…
(ప్రజాశక్తి పాడేరు): మన్యం మంచు దుప్పటి కప్పుకుంది. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు పట్టణం చుట్టూ పరిసర గ్రామాల్లో గురువారం వేకువ జామున తెల్లారేసరికి శీతాకాలాన్ని తలపించే…
ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:మండలంలో రహదారులు గోతులమయం కావడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. పాడేరు నుండి జోలపుట్టు వెళ్లే ఆర్ అండ్ బి ప్రధాన రహదారి ముంచింగిపుట్టు మండలం ఏనుగురాయి పంచాయతీ…
ప్రజాశక్తి-అనంతగిరి:మండలంలోని గుమ్మ పంచాయతీ పరిధి కర్రిగోడ, కడరేవు గ్రామాల్లో నిర్మించిన రోడ్డు పనుల నాణ్యతపై సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కె.గోవిందరావు, గ్రామస్తులు రాజారావులు జిల్లా…
సిపిఎం, ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలి కూనవరం బహిరంగ సభలో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో సహా పలువురు వక్తలు పిలుపు ప్రజాశక్తి – రాజమండ్రి…
– వామపక్ష అభ్యర్థులను గెలిపించండి – దళిత సంఘాల పిలుపు ప్రజాశక్తి- అల్లూరి సీతారామరాజు జిల్లా దళితుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చి, రాష్ట్రంలో దళితులకు సంబంధించిన…
ప్రజాశక్తి-పాడేరు:- పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసింది. కంట బౌన్స్గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీస్ సెంటర్లో…