అల్లూరి-సీతారామరాజు

  • Home
  • రంగా హత్య తరహాలోనే జగన్‌ పై దాడి

అల్లూరి-సీతారామరాజు

రంగా హత్య తరహాలోనే జగన్‌ పై దాడి

Apr 15,2024 | 00:32

ప్రజాశక్తి-చింతపల్లి: హింసా రాజకీయాలకు చంద్రబాబు నాయుడు బ్రాండ్‌ అంబాసిడర్‌ అని వైసిపి జిల్లా అధ్యక్షులు, పాడేరు శాసనసభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై రాళ్ల…

సకాలంలో సరుకులు సరఫరా చేయాలి

Apr 15,2024 | 00:30

ప్రజాశక్తి:అరకులోయ:అల్లూరి జిల్లా గిరిజన ప్రాంతంలో అంగన్వాడి కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహార సరుకులు సకాలంలో సరఫరా చేయాలని అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర…

విద్యతోనే అభివృద్ధి సాధ్యం

Apr 15,2024 | 00:26

ప్రజాశక్తి-డుంబ్రిగుడ: విద్యతోనే అభివృద్ధి సాధ్యమని వైజాగ్‌ కింగ్స్‌ రౌండ్‌ టేబుల్‌ 213 స్వచ్చంద సంస్థ ప్రతినిధి సత్యదేవ్‌ తెలిపారు. మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు…

ఘనంగా శారదా నికేతన్‌ వార్షికోత్సవ వేడుకలు

Apr 14,2024 | 00:00

ప్రజాశక్తి- అరకులోయ :ఏజెన్సీ ప్రాంతంలో విలువైన విద్యను అందించడమే శారదా నికేతన్‌ లక్ష్యమని శారధ నికేతన్‌ వ్యవస్థాపకులు సిహెచ్‌ నర్సింగరావు తెలిపారు. అరకులోయలోని శారదా నికేతన్‌ పాఠశాలలో…

అసంపూర్తిగా అంగన్వాడి భవనం

Apr 13,2024 | 23:46

ఏళ్లు గడుస్తున్నా పూర్తి చేయని పనులు ప్రజాశక్తి-డుంబ్రిగుడ:ప్రభుత్వం మంజూరు చేసిన అంగన్వాడి కేంద్రం భవనాన్ని నిర్మించడంలో సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో ఏళ్లు గడుస్తున్నా అసంపూర్తిగానే మిగిలిపోతున్నాయి. దీంతో…

ఘనంగా శారదా నికేతన్‌ వార్షికోత్సవ వేడుకలు

Apr 13,2024 | 23:43

ప్రజాశక్తి- అరకులోయ :ఏజెన్సీ ప్రాంతంలో విలువైన విద్యను అందించడమే శారదా నికేతన్‌ లక్ష్యమని శారధ నికేతన్‌ వ్యవస్థాపకులు సిహెచ్‌ నర్సింగరావు తెలిపారు. అరకులోయలోని శారదా నికేతన్‌ పాఠశాలలో…

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

Apr 13,2024 | 23:41

ప్రజాశక్తి-పాడేరు- ఎన్నికల కోడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత స్పష్టం చేశారు. ఏపీ ఆర్‌ గురుకుల కళాశాలలో…

అరకులోయలో గాలి వాన

Apr 13,2024 | 23:39

ప్రజాశక్తి- అరకులోయ: పర్యాటక కేంద్రమైన అరకులోయలో శనివారం మధ్యాహ్నం గాలి వాన కురిసింది. ఉదయం నుంచి తీవ్రమైన ఎండతో ఉక్కిరిబిక్కిరి అయిన స్థానికులకు ఈ వర్షం కొంత…

చలివేంద్రం ఏర్పాటు

Apr 13,2024 | 00:41

ప్రజాశక్తి -అనంతగిరి:స్థానిక బస్‌ స్టాప్‌ వద్ద పంచాయతీ ఆధ్వర్యంలో శుక్రవారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. స్థానిక సిపిఎం సర్పంచ్‌ సోమ్మెల రూతు, పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యాన…