అల్లూరి-సీతారామరాజు

  • Home
  • ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరా.?

అల్లూరి-సీతారామరాజు

ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరా.?

Mar 5,2024 | 23:13

  అధ్వానరోడ్డుతో నిత్యం అవస్థలు.. పట్టని నేతలు, అధికారులు ప్రజాశక్తి -హుకుంపేట:అధ్వాన రహదారితో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని సంపంగిపుట్టు గ్రామపెద్ద కేశవరావు, వైస్‌ ఎంపిపి…

మాడగడలో కాంగ్రెస్‌ ప్రచారం

Mar 5,2024 | 23:11

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌: మండలంలోని మాడగడలో ఎపి కాంగ్రెస్‌ ఆదివాసీ విభాగం రాష్ట్ర చైర్‌పర్సన్‌ పాచిపెంట శాంతకుమారి పర్యటించి, ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, కేంద్రంలోని బిజెపి,…

సూపర్‌ సిక్స్‌ పథకాలపై విస్తృత ప్రచారం

Mar 5,2024 | 23:09

  ప్రజాశక్తి -హుకుంపేట :మండలంలోని సంతారి, రాప, మత్య్సపురం, బోడపుట్టు పంచాయతీల్లో బాబుష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా టిడిపి అరకు నియోజకవర్గ ఇన్‌ఛార్జి సివేరి దొన్నుదొర…

20రోజుల్లో రోడ్ల నిర్మాణాల పూర్తి

Mar 5,2024 | 23:08

సిపిఎం జెడ్‌పిటిసి ఫిర్యాదుపై అధికారుల స్పందన ప్రజాశక్తి- అనంతగిరి : రోడ్డు నిర్మాణాల్లో అక్రమాలు, అవకవతవకలుపై అధికారులు స్పందించారు. మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో మూడు రోజుల…

10న మన్యం బంద్‌ జయప్రదం చేయండి

Mar 5,2024 | 23:05

ఆదివాసీ గిరిజన సంఘం పిలుపు ప్రజాశక్తి- పెదబయలు : మెగా డిఎస్‌సి, ఇతర ఉద్యోగాల భర్తీలో మన్యవాసులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఈనెల 10న నిర్వహించే రాష్ట్రవ్యాప్త…

నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోండి

Mar 5,2024 | 23:03

  మావోయిస్ట్‌ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన జేసి ప్రజాశక్తి -పాడేరు : ప్రతి ఓటరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జెసి భావన వశిష్ట పిలుపునిచ్చారు. మంగళవారం…

విద్యార్థిని మృతిపై ఎటిడబ్ల్యుఒ విచారణ

Mar 5,2024 | 23:01

ప్రజాశక్తి -డుంబ్రిగుడ: మండలంలోని జంగుడ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని జన్ని మేరి మృతి ఘటనపై పాడేరు ఎటిడబ్ల్యుఒ రజిని విచారణ చేపట్టారు. పాడేరు ఐటిడిఎ పిఒ…

గిరిజనుల వినూత్న నిరసన

Mar 5,2024 | 00:31

ప్రజాశక్తి -అనంతగిరి:తమ పివిటిజీ గ్రామలకు రోడ్డు సౌకర్యం పూర్తి చేసినట్లు సంబందిత అధికారులు కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై నిధులు స్వాహా చేశారని తెల్లరపాడు గ్రామ గిరిజనులు రోడ్డు గోతిలో…

పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలి

Mar 5,2024 | 00:30

ప్రజాశక్తి-చింతపల్లి:మన్యం ప్రాంతంలోని పర్యాటక ప్రాంతాలను అబివృద్ధి చేయాలని పాడేరు శాసనసభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి పీవో అభిషేక్‌ని కోరారు. చింతపల్లి మండలం లంబసింగి సమీపంలో ఉన్న చెరువులవేనం గ్రామంలో…