అల్లూరి-సీతారామరాజు

  • Home
  • ఓట్ల లెక్కింపునకు ముమ్మరంగా ఏర్పాట్లు

అల్లూరి-సీతారామరాజు

ఓట్ల లెక్కింపునకు ముమ్మరంగా ఏర్పాట్లు

May 22,2024 | 23:49

రంపచోడవరం రిటర్నింగ్‌ అధికారి ప్రశాంత్‌కుమార్‌ ప్రజాశక్తి-రంపచోడవరం జూన్‌ 4వ తేదీన జరుగు ఓట్ల లెక్కింపునకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి యస్‌.ప్రశాంత్‌…

గండి పోచమ్మ ఆలయంలో వేలంపాట

May 22,2024 | 23:48

ప్రజాశక్తి-దేవీపట్నం దేవీపట్నం మండలం గొందూరు గ్రామంలో శ్రీగండి పోచమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ ఏడాదిలో అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలు, రవికలు, కొబ్బరి చెక్కలు తీసుకోవడానికి, ఆలయం…

స్ట్రాంగ్‌ రూములపై నిరంతర పర్యవేక్షణ

May 22,2024 | 23:44

ప్రజాశక్తి-పాడేరు:స్థానిక డిగ్రీ కళాశాలలోని స్ట్రాంగ్‌ రూములను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత, జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా, పాడేరు నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి,…

యూనిటీ ట్రస్ట్‌ సేవలు అభినందనీయం

May 22,2024 | 23:42

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:సామాజిక సేవ దృక్పథంతో అరకులోని యూనిటీ ఫర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్ర చెప్పారు. యూనిటీ…

గ్రంధాలయంలో పోటీలు

May 22,2024 | 23:41

ప్రజాశక్తి-డుంబ్రిగుడ: వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా మండల కేంద్రంలోని జిల్లా శాఖ గ్రంధాలయంలో బుధవారం కట్చిప్‌ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 20 మంది చిన్నారులు…

గురుకులాల్లో ఇంటర్‌ సీట్లకు డిమాండ్‌

May 22,2024 | 23:40

ప్రజాశక్తి -పాడేరు: అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలోని ఐటీడీఏ పరిధిలో ఉన్న గురుకుల కళాశాలలో ఇంటర్‌ సీట్లకు చాలా డిమాండ్‌ ఏర్పడింది. పాడేరు డివిజన్లో గురుకుల బాలికల…

ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు

May 21,2024 | 23:20

రంపచోడవరం రిటర్నింగ్‌ అధికారి ప్రశాంత్‌కుమార్‌ ప్రజాశక్తి-రంపచోడవరం జూన్‌ 4వ తేదీన జరగబోవు ఓట్ల లెక్కింపునకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడికి అక్కడ కట్టుదిట్టమైన భద్రత చర్యలు…

అంగన్వాడీ కేంద్రాన్ని ఆర్‌జెడి తనిఖీ

May 21,2024 | 23:18

ప్రజాశక్తి- పెదబయలు : మండలంలో అడుగులపుట్టు పంచాయతీ తమరాడఅ ంగన్వాడీ కేంద్రాన్ని అల్లూరి జిల్లా ఐసిడిఎస్‌ ఆర్‌జెడి చిన్మయీదేవి, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఎన్‌, సూర్యలక్ష్మి మంగళవారం ఆకస్మికంగా…

గురుకులాల్లో ఇంటర్‌ సీట్లు పెంచాలి

May 21,2024 | 23:16

ఐటిడిఎ పిఒ, డిడిలకు ఎస్‌ఎఫ్‌ఐ వినతి ప్రజాశక్తి -పాడేరు :అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలోని గురుకుల కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో గ్రూపుల వారీగా సీట్లు పెంచాలని…