అల్లూరి-సీతారామరాజు

  • Home
  • భాషా వాలంటీర్ల ర్యాలీ

అల్లూరి-సీతారామరాజు

భాషా వాలంటీర్ల ర్యాలీ

Feb 22,2024 | 23:09

ప్రజాశక్తి -డుంబ్రిగుడ: ఐటిడి పరిధిలోని జిపిఎస్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న బాషా వాలంటీర్లను విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెన్యువల్‌ చేసి జీతాలు పెంచాలని కోరుతూ మండల కేంద్రంలోని మూడు…

రాష్ట్ర బృందం సందర్శించి

Feb 22,2024 | 23:06

ప్రశ్నలు అడుగుతున్న బృందం సభ్యులు xప్రజాశక్తి-అరకులోయ:మండలంలోని కొత్తభల్లు గూడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో లెర్నింగ్‌ ఇంప్రూవ్మెంట్‌ ప్రోగ్రాం( ఎల్‌ఐపి) రాష్ట్ర బృందం సందర్శించి…

ఆదివాసీ గిరిజన సంఘం నిరసన

Feb 22,2024 | 23:04

ప్రజాశక్తి- పాడేరు:ఆదివాసి స్పెషల్‌ డిఎస్సి పై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసి జీవో నెంబర్‌ 3కు చట్టబద్ధం కల్పించాలని ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో పాడేరు…

జాతీయ రహదారి విస్తరణ బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలని రాస్తారోకో

Feb 22,2024 | 22:46

ప్రజాశక్తి-రాజవొమ్మంగి జాతీయ రహదారి 516ఇ విస్తరణ పనుల్లో భాగంగా రహదారికి ఇరువైపులా గృహాలు, షాపులు, భూములు కోల్పోయిన బాధితులకు తక్షణం నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ గురువారం జడ్డంగి…

ఆదివాసీ మాతృభాష వాలంటీర్ల ర్యాలీ

Feb 22,2024 | 22:44

ప్రజాశక్తి -కొయ్యూరు మార్చి, ఏప్రిల్‌ నెలలకు తమను రెన్యువల్‌ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కోరుతూ ఆదివాసీ మాతృ భాషా వాలంటీర్లు…

స్టాక్‌ రిజిస్టర్లు పక్కాగా నిర్వహించాలి

Feb 22,2024 | 22:37

– ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరే ప్రజాశక్తి-రంపచోడవరం ఏజెన్సీలోని ఎపి రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కళాశాలలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలలో నిత్యావసర వస్తువులకు సంబంధించిన స్టాక్‌ రిజిస్టర్లు పక్కాగా…

మత్స్యగుండం ముఖ ద్వారం ప్రారంభం

Feb 21,2024 | 23:53

ప్రజాశక్తి-హుకుంపేట:మండలంలోని మఠం పంచాయతీ మత్స్యలింగేశ్వర సమగ్ర గ్రామాభివృద్ది సేవా సంఘం ఆధ్వర్యంలో మత్స్యగుండం మత్స్యలింగేశ్వర స్వామి ఆలయం వద్ద రూ. 5.50 లక్షల వ్యయంతో నిర్మించిన ముఖద్వారాన్ని…

క్షయ వ్యాధిపై విద్యార్థులకు అవగాహన

Feb 21,2024 | 23:48

ప్రజాశక్తి-హుకుంపేట:బాకూరు పంచాయితీ బాలురు ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు టిబి వైద్య అధికారి డాక్టర్‌ సౌమ్య రోసి బుధవారం క్షయ వ్యాధిపై అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడుతూ, రెండు…

ప్రత్యేక డిఎస్‌సి నిర్వహించాలి : సిపిఎం

Feb 21,2024 | 23:46

ప్రజాశక్తి.చింతపల్లి:ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు ప్రత్యేక డిఎస్సీ ప్రకటించాలని సిపిఎం నేత చిన్నయ్య పడాల్‌ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలు…