అల్లూరి-సీతారామరాజు

  • Home
  • పోలీసుల తీరుపై నిరసన

అల్లూరి-సీతారామరాజు

పోలీసుల తీరుపై నిరసన

Jan 14,2024 | 00:12

ప్రజాశక్తి-ముంచింగిపుట్టు: మండల కేంద్రంలో శనివారం జరిగే వారపు సంతకు వస్తున్న బుంగపుట్టు, లక్ష్మీపురం, బరడ, రంగబయలు, వనుగుమ్మ తదితర గ్రామాల గిరిజనులను పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని…

సంక్రాంతికీ సాగని వ్యాపారాలు

Jan 14,2024 | 00:12

ప్రజాశక్తి -సీలేరు సంక్రాంతి సీజన్‌లోనూ జీకే వీధి మండలం సీలేరులో వ్యాపారాలు సాగడం లేదు. కొనుగోలుదారుల్లేక సీలేరు బోసిపోయింది. వారం రోజుల నుంచి వ్యాపారాలు లేవని వ్యాపారులు…

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

Jan 14,2024 | 00:11

ప్రజాశక్తి -సీలేరు ఆదివాసీలు సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ధారకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డీకే హిమబిందు అన్నారు. శనివారం ఫ్యామిలీ ఫిజీషియన్‌లో భాగంగా ప్రాథమిక…

భోగి మంటల్లో జిఒ 2 ప్రతులు

Jan 14,2024 | 00:10

ప్రజాశక్తి-అరకు లోయ :మండల కేంద్రంలో అంబేద్కర్‌ విగ్రహం ఎదుట శనివారం భోగి మంట వేసి ఎస్మా చట్టం కాపీలను మంటలో వేసి దగ్ధం చేశారు. అంగన్వాడీల సమస్యలు…

అంగన్వాడీల సమస్యలపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు స్పందించాలి

Jan 14,2024 | 00:09

ప్రజాశక్తి-కూనవరం అంగన్వాడీల సమస్యలపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు స్పందించాలని సిఐటియు నాయకులు లలిత డిమాండ్‌ చేశారు. శనివారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన…

టిడిపి నేతల ఆందోళన

Jan 12,2024 | 23:04

ప్రజాశక్తి-ముంచింగిపుట్టు: మండలంలో అతి మారుమూల ప్రాంతమైన బాబుసాలా, బుంగ పుట్టు పంచాయతీలలో గత మూడు నెలలుగా ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌ బియ్యం పంపిణీ చేయలేదని శుక్రవారం తహసిల్దార్‌…

లబ్ధిదారులకు సేవలు ఎలా..?

Jan 12,2024 | 16:02

ప్రజాశక్తి-బుట్టాయిగూడెం : అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అఖిల పక్ష పార్టీలు ప్రజాసంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం, కోటి సంతకాల సేకరణ కార్యక్రమం…

మధ్యాహ్న, పారిశుధ్య కార్మికుల నిరసన

Jan 11,2024 | 00:12

  ప్రజాశక్తి-హుకుంపేట:సమస్యలను పరిష్కరించాలని మండలంలోని మిడ్‌ డే మీల్స్‌ వర్కర్స్‌, శానిటరీ వర్కర్స్‌ సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. సీఐటీయూ కార్యాలయం నుండి మెయిన్‌ బజార్‌…

30వ రోజుకు అంన్‌వాడీల నిరసన 

Jan 11,2024 | 00:11

ప్రజాశక్తి- విలేకర్ల బృందంసమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తే అంన్‌వాడీలు చేపట్టిన సమ్మె బుధవారం 30వ రోజు కొనసాగింది. డుంబ్రిగుడలో థింసా నృత్యం చేశారు. మిగిలిన చోట్ల ఆందోళనలు…