పివిటిజిలకు పథకాలు అందించాలి : పిఒ
ప్రజాశక్తి-పాడేరు:ప్రధాన మంత్రి జన జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పిఎం జన్మన్) పథకం ఫలాలను పివిటిజి గిరిజనులకు అందించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని ఐటిడిఏ…
ప్రజాశక్తి-పాడేరు:ప్రధాన మంత్రి జన జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పిఎం జన్మన్) పథకం ఫలాలను పివిటిజి గిరిజనులకు అందించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని ఐటిడిఏ…
ప్రజాశక్తి-పాడేరు: జగనన్న విద్యా దీవెన కింద జిల్లాలో 11,622 మంది విద్యార్ధులకు చెందిన రూ.5,65,09,829లు సంబంధిత విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ అయ్యాయి. 2022 – 23…
ప్రజాశక్తి – విలేకర్ల యంత్రాంగం సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేపడుతున్న సమ్మె శుక్రవారం 18వ రోజుకు చేరింది. సమ్మె శిబిరాల్లో అంగన్వాడీలు ఆందోళనలు చేపట్టారు.…
టిడిపిప్రజాశక్తి-హుకుంపేట: మండలంలోని మఠం పంచాయతీ గ్రామంలో టీడీపి మండల అధ్యక్షులు తులసిరావు ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా అరకు…
ప్రజాశక్తి -పాడేరు: తమ సమస్యల పరిష్కారానికై అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు గురువారం పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 17వ రోజు కొనసాగింది.…
ప్రజాశక్తి -పాడేరు: తమ సమస్యలు పరిష్కారం చేయాలని అంగన్వాడీ కార్మికులు పాడేరు ఎమ్మెల్యే కొట్ట గుల్లి భాగ్యలక్ష్మి ఇంటి ముందు బుధవారం బైఠాయించారు. సమస్యల పరిష్కారం కోసం…
ప్రజాశక్తి-ముంచింగిపుట్టు: కాఫీ రైతుల బకాయి సొమ్ము చెల్లించాలని, నిచ్చెనలు, కత్తెర్లు అందించి రైతులు పండించిన కాఫీ గిట్టుబాటు ధర కల్పించాలని ఆదివాసి గిరిజన సంఘం మండల అధ్యక్షుడు…
ప్రజాశక్తి-చింతూరు : అక్కాచెల్లెమ్మలకు అండగా ఉంటానని నమ్మబలికి, నేడు అంగన్వాడీలను రోడ్డెక్కేలా చేసిన సిఎం జగన్కు, వైసిపి ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని సిఐటియు జిల్లా కార్యదర్శి పి.వెంకట్…
ప్రజాశక్తి – చింతపల్లి:- గిరి రైతులకు కేంద్ర ప్రభుత్వం పంచాయతీ కేంద్రాల ద్వారా రాయితీపై అందిస్తున్న డ్రోన్లను గిరి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ దురియా పుష్పలత…