పెదలబుడులో తాగునీటి ఎద్దడి
ప్రజాశక్తి-అరకులోయ రూరల్:మండలంలోని పెదలబుడు మేజర్ పంచాయితీ పెదలబుడు గ్రామంలో తాగునీరు అందక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో 350 కుటుంబాలు 1200 పైగా జనాభా నివసిస్తున్నారు.…
ప్రజాశక్తి-అరకులోయ రూరల్:మండలంలోని పెదలబుడు మేజర్ పంచాయితీ పెదలబుడు గ్రామంలో తాగునీరు అందక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో 350 కుటుంబాలు 1200 పైగా జనాభా నివసిస్తున్నారు.…
ప్రజాశక్తి- పాడేరు: ఈనెల 13న సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల సమరానికి సర్వం సిద్ధం అయ్యింది. అల్లూరి జిల్లాలో పోలింగ్ నిర్వహణకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు నిర్వహించారు.…
ప్రజాశక్తి -సీలేరు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు విద్రోహక చర్యలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని ఇంటలిజెన్స్ వర్గాలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.…
ప్రజాశక్తి -సీలేరు జికె.వీధి మండలం సీలేరు ప్రాంతంలో ఆదివారం ఈదురుగాలులు, ఉరుములతో కూడిన కుండపోత వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 12.42 గంటల వరకు ఎండ…
రైల్వే క్వార్టర్స్లో వాకర్స్తో సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి జగ్గునాయుడు ప్రజాశక్తి -గాజువాక: స్టీల్ప్లాంట్ రక్షణకు గాజువాక ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని, ఇండియా ఫోరం బలపరిచిన సిపిఎం, గాజువాక…
ప్రజాశక్తి -అనంతగిరి:ఎన్నికల నేపథ్యంలో టీడీపీకి చెందిన కార్యకర్తలు వైసిపిలో చేరారు. మండలంలోని కాశీపట్నం పంచాయతీ తట్టవలస గ్రామనికి చెందిన సుమారు 30 కుటుంబాలు వైసిపిలో చేరినట్లు మండల…
ప్రజాశక్తి-పాడేరు : ఎన్నికల విధులకు కేటాయించిన సిబ్బందికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు కె.వివేకానందన్, కలక్టర్, జిల్లా…
ప్రజాశక్తి ముంచింగి పుట్టు :- మండలనికి కూత వేటు దూరంలో ఉన్న జర్రెల గ్రామ పంచాయతీ కేంద్రానికి వెళ్లే రహదారి పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. పాడేరు -ముంచంగిపుట్టు…
ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమైన పోలింగ్ ప్రక్రియకు సోమవారంతో ముగింపు కానుంది.పోలింగ్కు, ఓట్ల లెక్కింపునకు మధ్య మూడు వారాల వ్యవధి వుండడంతో అభ్యర్ధులు తమ గెలుపోటములపై…