ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయాలని ఆందోళన
ప్రజాశక్తి-రంపచోడవరం పాఠశాల ఆఫీసు రూమ్లో అసభ్యకరమైన (రాసలీలలు) కార్యక్రమాలు చేస్తున్న వై.రామవరం మండలం, పి.ఎర్రగొండ గురుకులం జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావును సస్పెండ్ చెయ్యాలని కోరుతూ ఎపి…
ప్రజాశక్తి-రంపచోడవరం పాఠశాల ఆఫీసు రూమ్లో అసభ్యకరమైన (రాసలీలలు) కార్యక్రమాలు చేస్తున్న వై.రామవరం మండలం, పి.ఎర్రగొండ గురుకులం జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావును సస్పెండ్ చెయ్యాలని కోరుతూ ఎపి…
గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ కొండలరావు ప్రజాశక్తి -సీలేరు విద్యార్థులకు మెనూ తూచ తప్పక అమలు చేయాలని, లేకుంటే చర్యలు తప్పవని గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరక్టర్…
మాట్లాడుతున్న టిడిపి పొలిట్ బ్యూరో సభ్యురాలు అనిత ప్రజాశక్తి -నక్కపల్లి:టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రను జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో…
పర్యటిస్తున్న అధికారులు ప్రజాశక్తి -నక్కపల్లి:తుఫాన్ ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ అంబేద్కర్, ఎంపీడీవో శ్రీనివాసరావు సూచించారు. మండలంలోని తీర ప్రాంత గ్రామాలైన బంగారమ్మ పేట, డిఎల్…
ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఎస్.సుందరరావు మాట్లాడుతూ, మండలంలోని దివ్యాంగ పిల్లలందరూ భవిత…
ప్రజాశక్తి అనంతగిరి:రైతుల సాగులో ఉన్న భూములను విజయనగరం పూసపాటి జమీందారుల కొంతమంది తమవి అంటూ సవాల్ చేస్తూ హైకోర్టుకు పిటిషన్ దాఖలు చేశారని, రైతుల పక్షాన…
ప్రజాశక్తి-పాడేరు:తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అల్లూరి జిల్లాలోని సమగ్ర శిక్ష ఉద్యోగులు పాడేరు ఐటీడీఏ ఎదుట సోమవారం ఆవేదన దీక్ష నిర్వహించారు. జిల్లాలోని 22 మండలాల…
ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్స్, పోలీసులు ఎనిమిది మందికి ఒకేసారి బదిలీ కావడంతో స్థానిక ఎస్సై రవీంద్ర ఆదివారం సన్మాన…
ప్రజాశక్తి-పాడేరు: తమను ఆశ వర్కర్లుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ గత నవంబర్24 నుంచి ఐటీడీఏ ఎదుట సిహెచ్ డబ్ల్యు లు చేపట్టిన రిలే నిరాహార దీక్షలను…