అల్లూరి-సీతారామరాజు

  • Home
  • శ్రమదానంతో రోడ్డు నిర్మాణం

అల్లూరి-సీతారామరాజు

శ్రమదానంతో రోడ్డు నిర్మాణం

Dec 4,2023 | 00:31

మట్టి రహదారి ఏర్పాటు చేసుకున్న రాజ్‌ క్యాంపు పటిష్టం చేసి సౌకర్యాలను కల్పించాలని వినతి ప్రజాశక్తి -మోతుగూడెం : సమాజానికి దూరంగా విసిరేసినట్టు ఉండే చింతూరు మండలం,…

మధుగురు గ్రామానికి బిటి రోడ్డు నిర్మించాలి : సిపిఎం

Dec 4,2023 | 00:29

ప్రజాశక్తి-చింతూరు : మండలంలోని కల్లేరు పంచాయతీ మధుగురు గ్రామానికి బిటి రోడ్డు నిర్మాణం చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి సిసం సురేష్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం సురేష్‌…

మన్యంలో జంట హత్యల కలకలం

Dec 4,2023 | 00:28

వివాహేతర సంబంధమే కారణం మహిళను, ఆమె ప్రియుడిని మట్టుబెట్టిన భర్త అనాథలుగా మిగిలిన ముగ్గురు చిన్నారులు ప్రజాశక్తి-.చింతూరు : మండల కేంద్రంలో శనివారం అర్ధరాత్రి జరిగిన జంట…

సమస్యలపై ప్రజాప్రతినిదుల గళం

Dec 3,2023 | 00:51

ప్రజాశక్తి-జి.మాడుగుల: మండల కేంద్రంలో ప్రజా పరిషత్‌ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సర్వసభ సమావేశం సాఫీగా సాగింది. సర్వసభ సమావేశం జరగనున్న ఒకరోజు ముందు మాత్రమే సర్పంచులు, ఎంపీటీసీలకు…

గంజాయి సాగు చేస్తే కఠిన శిక్షలు

Dec 3,2023 | 00:50

ప్రజాశక్తి -అరకులోయరూరల్‌:మండల కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శనివారం గంజాయి, నాటు సారా కలిగే అనర్ధాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అరకు…

మిరియాల రైతులకు గిట్టుబాటు ధర

Dec 3,2023 | 00:48

ప్రజాశక్తి-పాడేరు: మిరియాలు సాగు చేస్తున్న గిరిజన రైతులకు మంచి గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా సేవలందించాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ స్పష్టం చేసారు. సేంద్రీయ పద్దతిలో…

రైతులు అప్రమత్తంగా ఉండాలి

Dec 2,2023 | 11:49

జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం ప్రజాశక్తి-విఆర్ పురం : తుఫాను కారణంగా రైతులు తమ వరి పంటను జాగ్రత్త చేసుకుంటూ ఆకాశం ఒంక చూస్తున్నారు. ఇంతకాలం…

తాపీమేస్త్రీలకు నిధులు కేటాయించాలి

Dec 2,2023 | 00:39

సమావేశంలో మాట్లాడుతున్న హైమావతి ప్రజాశక్తి-హుకుంపేట:మండల కేంద్రంలోని సంత బయలు వద్ద తాపీమేస్త్రీలతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. అనంతరం గిరిజన మహిళ సంఘం జిల్లా నేత హైమావతి మాట్లాడుతూ,…

క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకే ఆడుదాం ఆంధ్రా

Dec 2,2023 | 00:37

ప్రజాశక్తి-పాడేరు:యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీయాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని పాడేరు శాసనసభ్యులు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి అన్నారు. మండల…