అల్లూరి-సీతారామరాజు

  • Home
  • బస్‌ యాత్రను విజయవంతం చేయండి ఎమ్మెల్యే పాల్గుణ

అల్లూరి-సీతారామరాజు

బస్‌ యాత్రను విజయవంతం చేయండి ఎమ్మెల్యే పాల్గుణ

Dec 1,2023 | 00:44

ప్రజాశక్తి- అరకులోయ :ఈనెల 12న అరకు నియోజకవర్గం పరిధిలోని హుక్కుంపేట మండలం కేంద్రంలో జరిగే సామాజిక సాధికార బస్‌ యాత్రను విజయవంతం చేయాలని అరకు ఎమ్మెల్యే చెట్టి…

పునాది దశలోనే నిలిచిన వంతెన

Dec 1,2023 | 00:36

  ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మండలంలోని అరకు వారపు సంత బయలు నుంచి కొల్లాపూట్టు రోడ్డుకు ప్రధాన వంతెన గత్తర జిల్లెడ గెడ్డ వద్ద నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను పునాది…

కోతుల కోసం అమర్చిన వలలో చిక్కిన చిరుత

Dec 1,2023 | 00:35

రక్షించే క్రమంలో మృత్యువాత ప్రజాశక్తి – అడ్డతీగల అడ్డతీగల మండలం ఎల్లవరం పంచాయతీ పరిధి ఎల్లవరం గ్రామ శివారు ప్రాంతంలో కోతులు కోసం రైతులు అమర్చిన వలలో…

4 నెలల్లో రోప్‌ వే బ్రిడ్జి నిర్మాణం

Dec 1,2023 | 00:34

ప్రజాశక్తి-రంపచోడవరం మండలంలోని బందమామిడి నుండి రంపచోడవరం వెళ్లే రహదారి మధ్యలో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న కాలువపై రోప్‌ వే బ్రిడ్జి నాలుగు నెలల్లో నిర్మాణం చేస్తామని రంపచోడవరం ఐటిడిఎ…

విధులు బహిష్కరించిన న్యాయవాదులు

Nov 30,2023 | 00:27

నిరసన తెలియజేస్తున్న న్యాయవాదులు   ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టన ఏపి భూ హక్కుల చట్టం(యాక్టు 27/2023)ను వెంటనే రద్దు చేయాలని నిరసిస్తూ బుధవారం…

ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ

Nov 30,2023 | 00:26

ప్రజాశక్తి -కోటవురట్ల:మండల కేంద్రంలో బుధవారం తహసిల్దార్‌ జానకమ్మ ఆధ్వర్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుండి ప్రధాన కూడలి వరకు…

ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

Nov 30,2023 | 00:21

ప్రజాశక్తి-పాడేరు: పాడేరులో డిసెంబర్‌ 14, 15, 16 తేదీలలో నిర్వహించే ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి. జీవన్‌కృష్ణ,…

కొనసాగిన సిహెచ్‌డబ్ల్యుల రిలే దీక్షలు

Nov 30,2023 | 00:19

దీక్షలు చేపడుతున్న సిహెచ్‌డబ్ల్యులు   ప్రజాశక్తి -పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో వైద్యఆరోగ్య శాఖలో పని చేస్తున్న సిహెచ్‌ డబ్ల్యులను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ…

ఆదివాసీలతోనే ఉద్యోగాలు భర్తీ చేయాలి

Nov 30,2023 | 00:11

ప్రజాశక్తి పాడేరు : ఆదివాసి ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉద్యోగాలన్నీ ఆదివాసులతోనే భర్తీ చేయాలని బుధవారం పాడేరులో నిర్వహించిన ఆదివాసి నిరుద్యోగుల సదస్సులో వక్తలు డిమాండ్‌…