బస్ యాత్రను విజయవంతం చేయండి ఎమ్మెల్యే పాల్గుణ
ప్రజాశక్తి- అరకులోయ :ఈనెల 12న అరకు నియోజకవర్గం పరిధిలోని హుక్కుంపేట మండలం కేంద్రంలో జరిగే సామాజిక సాధికార బస్ యాత్రను విజయవంతం చేయాలని అరకు ఎమ్మెల్యే చెట్టి…
ప్రజాశక్తి- అరకులోయ :ఈనెల 12న అరకు నియోజకవర్గం పరిధిలోని హుక్కుంపేట మండలం కేంద్రంలో జరిగే సామాజిక సాధికార బస్ యాత్రను విజయవంతం చేయాలని అరకు ఎమ్మెల్యే చెట్టి…
ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మండలంలోని అరకు వారపు సంత బయలు నుంచి కొల్లాపూట్టు రోడ్డుకు ప్రధాన వంతెన గత్తర జిల్లెడ గెడ్డ వద్ద నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను పునాది…
రక్షించే క్రమంలో మృత్యువాత ప్రజాశక్తి – అడ్డతీగల అడ్డతీగల మండలం ఎల్లవరం పంచాయతీ పరిధి ఎల్లవరం గ్రామ శివారు ప్రాంతంలో కోతులు కోసం రైతులు అమర్చిన వలలో…
ప్రజాశక్తి-రంపచోడవరం మండలంలోని బందమామిడి నుండి రంపచోడవరం వెళ్లే రహదారి మధ్యలో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న కాలువపై రోప్ వే బ్రిడ్జి నాలుగు నెలల్లో నిర్మాణం చేస్తామని రంపచోడవరం ఐటిడిఎ…
నిరసన తెలియజేస్తున్న న్యాయవాదులు ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టన ఏపి భూ హక్కుల చట్టం(యాక్టు 27/2023)ను వెంటనే రద్దు చేయాలని నిరసిస్తూ బుధవారం…
ప్రజాశక్తి -కోటవురట్ల:మండల కేంద్రంలో బుధవారం తహసిల్దార్ జానకమ్మ ఆధ్వర్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ప్రధాన కూడలి వరకు…
ప్రజాశక్తి-పాడేరు: పాడేరులో డిసెంబర్ 14, 15, 16 తేదీలలో నిర్వహించే ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి. జీవన్కృష్ణ,…
దీక్షలు చేపడుతున్న సిహెచ్డబ్ల్యులు ప్రజాశక్తి -పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో వైద్యఆరోగ్య శాఖలో పని చేస్తున్న సిహెచ్ డబ్ల్యులను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ…
ప్రజాశక్తి పాడేరు : ఆదివాసి ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉద్యోగాలన్నీ ఆదివాసులతోనే భర్తీ చేయాలని బుధవారం పాడేరులో నిర్వహించిన ఆదివాసి నిరుద్యోగుల సదస్సులో వక్తలు డిమాండ్…