నిర్వాసిత రైతులకు నచ్చిన భూములే ఇవ్వాలి
ప్రజాశక్తి-విఆర్.పురం పోలవరం నిర్వాసిత రైతులకు ఇచ్చే భూమికి భూమి వారికే నచ్చిన భూములే ఇవ్వాలని శ్రీరామగిరి సర్పంచ్ పులి సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన…
ప్రజాశక్తి-విఆర్.పురం పోలవరం నిర్వాసిత రైతులకు ఇచ్చే భూమికి భూమి వారికే నచ్చిన భూములే ఇవ్వాలని శ్రీరామగిరి సర్పంచ్ పులి సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన…
ప్రజాశక్తి-నక్కపల్లి:జాతీయ స్థాయి హాకీ పోటీలకు 18 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు ఎస్జిఎఫ్ జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, బిఎస్ హాకీ క్లబ్ ఫౌండర్ బలిరెడ్డి సూరిబాబు తెలిపారు. నక్కపల్లి…
ప్రజాశక్తి-పెదబయలు : డా అంబేద్కర్ కూడలి జంక్షన్ వద్ద 20 వ రోజు అంగన్వాడీల నిరాహార దీక్ష సమ్మె కొనసాగింది. ఈసందర్బంగా ప్రజాసంఘాలతో 2024 ప్రజాశక్తి క్యాలండరు…
ప్రజాశక్తి-రాజవొమ్మంగి : తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో ఆదివారం రాజవొమ్మంగిలో స్థానిక అల్లూరి జంక్షన్ వద్ద రహదారిపై…
ప్రజాశక్తి-పాడేరు: అల్లూరి జిల్లాలో గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించి, నియంత్రణ చర్యలు చేపట్టగలిగామని ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించారు. శనివారం ఆయన స్థానిక విలేకరుల సమావేశంలో…
ప్రజాశక్తి-పాడేరు- ఐటిడిఏ పిఓ వి.అభిషేక్ను రెవెన్యూ అధికారులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. నూతన సబ్ కలెక్టర్గా పి.ధాత్రిరెడ్డి మూడు రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించారు.…
ప్రజాశక్తి – విలేకర్ల యంత్రాంగం సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేపడుతున్న సమ్మె శనివారం 18వ రోజుకు చేరింది. సచివాలయాల వద్ద అంగన్వాడీలు ఆందోళనలు చేపట్టారు.…
ప్రజాశక్తి-పాడేరు:ప్రధాన మంత్రి జన జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పిఎం జన్మన్) పథకం ఫలాలను పివిటిజి గిరిజనులకు అందించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని ఐటిడిఏ…
ప్రజాశక్తి-పాడేరు: జగనన్న విద్యా దీవెన కింద జిల్లాలో 11,622 మంది విద్యార్ధులకు చెందిన రూ.5,65,09,829లు సంబంధిత విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ అయ్యాయి. 2022 – 23…