అల్లూరి-సీతారామరాజు

  • Home
  • నిర్వాసిత రైతులకు నచ్చిన భూములే ఇవ్వాలి

అల్లూరి-సీతారామరాజు

నిర్వాసిత రైతులకు నచ్చిన భూములే ఇవ్వాలి

Jan 3,2024 | 00:02

ప్రజాశక్తి-విఆర్‌.పురం పోలవరం నిర్వాసిత రైతులకు ఇచ్చే భూమికి భూమి వారికే నచ్చిన భూములే ఇవ్వాలని శ్రీరామగిరి సర్పంచ్‌ పులి సంతోష్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన…

జాతీయ స్థాయి హాకీ పోటీలకు క్రీడాకారుల ఎంపిక

Jan 2,2024 | 00:32

ప్రజాశక్తి-నక్కపల్లి:జాతీయ స్థాయి హాకీ పోటీలకు 18 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు ఎస్‌జిఎఫ్‌ జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, బిఎస్‌ హాకీ క్లబ్‌ ఫౌండర్‌ బలిరెడ్డి సూరిబాబు తెలిపారు. నక్కపల్లి…

ప్రజాశక్తి క్యాలండర్ ఆవిష్కరణ 

Jan 1,2024 | 16:21

ప్రజాశక్తి-పెదబయలు  :  డా అంబేద్కర్ కూడలి జంక్షన్ వద్ద 20 వ రోజు అంగన్వాడీల నిరాహార దీక్ష సమ్మె కొనసాగింది. ఈసందర్బంగా ప్రజాసంఘాలతో 2024 ప్రజాశక్తి క్యాలండరు…

అంగన్వాడీల రాస్తారోకో, మానవహారం

Dec 31,2023 | 17:30

ప్రజాశక్తి-రాజవొమ్మంగి : తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో ఆదివారం రాజవొమ్మంగిలో స్థానిక అల్లూరి జంక్షన్ వద్ద రహదారిపై…

గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి

Dec 31,2023 | 00:35

ప్రజాశక్తి-పాడేరు: అల్లూరి జిల్లాలో గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించి, నియంత్రణ చర్యలు చేపట్టగలిగామని ఎస్పీ తుహిన్‌ సిన్హా వెల్లడించారు. శనివారం ఆయన స్థానిక విలేకరుల సమావేశంలో…

పిఒకు ఘనంగా సత్కారం

Dec 31,2023 | 00:34

ప్రజాశక్తి-పాడేరు- ఐటిడిఏ పిఓ వి.అభిషేక్‌ను రెవెన్యూ అధికారులు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. నూతన సబ్‌ కలెక్టర్గా పి.ధాత్రిరెడ్డి మూడు రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించారు.…

సచివాలయాల వద్ద ఆందోళనలు

Dec 31,2023 | 00:33

ప్రజాశక్తి – విలేకర్ల యంత్రాంగం సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీలు చేపడుతున్న సమ్మె శనివారం 18వ రోజుకు చేరింది. సచివాలయాల వద్ద అంగన్‌వాడీలు ఆందోళనలు చేపట్టారు.…

పివిటిజిలకు పథకాలు అందించాలి : పిఒ

Dec 30,2023 | 01:07

  ప్రజాశక్తి-పాడేరు:ప్రధాన మంత్రి జన జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌ (పిఎం జన్మన్‌) పథకం ఫలాలను పివిటిజి గిరిజనులకు అందించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని ఐటిడిఏ…

జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల

Dec 30,2023 | 01:05

ప్రజాశక్తి-పాడేరు: జగనన్న విద్యా దీవెన కింద జిల్లాలో 11,622 మంది విద్యార్ధులకు చెందిన రూ.5,65,09,829లు సంబంధిత విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ అయ్యాయి. 2022 – 23…