తిరుపతి-జిల్లా

  • Home
  • పోరాడితే పోయేదేమీ లేదు..తప్పక ఘన విజయాలు

తిరుపతి-జిల్లా

పోరాడితే పోయేదేమీ లేదు..తప్పక ఘన విజయాలు

Feb 3,2024 | 22:29

పోరాడితే పోయేదేమీ లేదు..తప్పక ఘన విజయాలుప్రజాశక్తి-తిరుపతి సిటి దశాబ్దాల పోరాటానికి…మూడు సంవత్సరాల సుదీర్ఘ దీక్షకు… ఏళ్ల తరబడి నిరీక్షణకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. టిటిడి కార్మికులు సిఐటియు…

ప్రభుత్వాసుపత్రుల్లో ఆధునిక వైద్యసేవలందాలి వైద్య శాఖ సమీక్షలో కలెక్టర్‌ లక్ష్మీషా

Feb 3,2024 | 22:26

ప్రభుత్వాసుపత్రుల్లో ఆధునిక వైద్యసేవలందాలి వైద్య శాఖ సమీక్షలో కలెక్టర్‌ లక్ష్మీషాప్రజాశక్తి – తిరుపతి సిటి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రులలో…

‘చెవిరెడ్డి’ వెంటే ఆ ‘ఎస్‌పి’

Feb 3,2024 | 22:22

‘చెవిరెడ్డి’ వెంటే ఆ ‘ఎస్‌పి’ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి తన రాజకీయ మార్కును మరోసారి చాటుకున్నారు. తిరుపతి అర్బన్‌ ఎస్పీగా ఉన్న…

ఆర్‌సిపురం తహశీల్దారుకి ఘన సన్మానం

Feb 3,2024 | 22:12

ఆర్‌సిపురం తహశీల్దారుకి ఘన సన్మానంప్రజాశక్తి -రామచంద్రాపురం: రామచంద్రాపురం మండల తహశీల్దార్‌ గా విధులు నిర్వర్తిస్తూ బదిలీ అయిన జి చిన్న వెంకటేశ్వర్లను ఘనంగా సన్మానించారు. తహశీల్దార్‌ కార్యాలయంలో…

నాన్నారం బాలల పుస్తకం ఆవిష్కరణ

Feb 3,2024 | 22:05

నాన్నారం బాలల పుస్తకం ఆవిష్కరణ ప్రజాశక్తి- నారాయణవనంలి ప్రముఖ రచయిత ఆర్‌.సి.క్రిష్ణస్వామి రాజు నాన్నారం బాలల కథలు పుస్తకం స్థానిక నారాయనవనం జెడ్‌.పి.హై స్కూల్‌ (బాలుర )నందు…

పోరాటాలకు బాసటగా.. సిపిఎం విరాళాల సేకరణ

Feb 3,2024 | 16:07

ప్రజాశక్తి – తిరుపతి సిటి : పేదల పోరాటాలకు బాసటగా ఉంటున్న సిపిఎంకు విరాళాలిచ్చి ఆదరించాలని సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు హరికిషోర్‌, జిల్లా కార్యదర్శి వందవాసి…

గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయండి

Feb 3,2024 | 15:53

 సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు చాపల వెంకటేశ్వర్లు ప్రజాశక్తి-కోట : కోట మండల కేంద్రంలో ఆటో వర్కర్స్ యూనియన్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి…

వెంకటేశ్వర్లు అంత్యక్రియలకు నగదు అందజేత

Feb 3,2024 | 15:06

ప్రజాశక్తి-కోట : మండల పరిధిలోని కర్లపూడి గ్రామ పంచాయతీలో పోతుగుంట వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అంత్యక్రియలకు గాను టిడిపి రాష్ట్ర బీసీ సెల్ నాయకులు తీగల.సురేష్ బాబు…

41 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

Feb 3,2024 | 13:21

ప్రజాశక్తి-రేణిగుంట : తిరుపతి జిల్లా రేణిగుంటలో ముగ్గురు ద్విచక్ర వాహనచోరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి రూ.20,15,000/- విలువగల 41 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే…