తిరుపతి-జిల్లా

  • Home
  • జనవాసాల్లోకి చుక్కల దుప్పి

తిరుపతి-జిల్లా

జనవాసాల్లోకి చుక్కల దుప్పి

Mar 18,2024 | 15:55

ప్రజాశక్తి-కోట : కోట మండలం విద్యానగర్ పరిసర ప్రాంతాల్లో జనావాసాల్లోకి అకస్మాత్తుగా చుక్కల దుప్పి రావడం జరిగింది.తరచుగా ప్రతి ఏడాది ఎండాకాలంలో చుక్కల దుప్పిలు జనవాసాల్లోకి రావడం…

అనుమతి లేకుండా బ్యానర్లు పెట్టరాదు 

Mar 18,2024 | 14:52

రిటర్నింగ్ ఆఫిసర్ అదితి సింగ్ ఐఏఎస్ ప్రజాశక్తి-తిరుపతి : ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చించని, ఎవ్వరు కూడా తమ అనుమతి లేనిదే నగరంలో ఎక్కడ కూడా బ్యానర్లు,…

నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు

Mar 17,2024 | 22:35

ప్రజాశక్తి- రామచంద్రాపురం / చంద్రగిరి: పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు సోమవారం నుండి పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎంఈఓ మార్కండేయ నాయుడు ఆదివారం తెలిపారు. రామచంద్రపురం మండలంలో…

బాక్సింగ్‌లో జిల్లాకి రెండు పతకాలు

Mar 17,2024 | 22:33

ప్రజాశక్తి- తిరుపతి సిటీ: బాక్సింగ్‌ రాష్ట్రస్థాయి పోటీలో జిల్లాకి రెండు పతకాలు దక్కాయి. తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ప్రాంగణంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో తిరుపతి జిల్లా…

నియమావళిని పటిష్టంగా అమలు చేయాలి..రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా

Mar 17,2024 | 22:32

ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హార్డింగ్‌లను, పోస్టర్లు, కటౌట్లను తక్షణమే…

అడ్డంగా దొరికినా చర్యలేవీ..?

Mar 17,2024 | 22:31

ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌ సహజంగా రాజకీయ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంటారు… ఇక్కడ తిరుపతి మున్సిపాలిటీలో మాత్రం టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు కమిషనర్‌ అదితి సింగ్‌ను తప్పుదోవ…

మహిళా వర్సిటీలో ముగిసిన జాతీయ సదస్సు

Mar 16,2024 | 23:55

మహిళా వర్సిటీలో ముగిసిన జాతీయ సదస్సు ప్రజాశక్తి – క్యాంపస్‌ : శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని సంగీతం, నత్యం, లలిత కళల విభాగం, కేంద్రీయ సంస్కత…

గోవర్థన్‌ రెడ్డికి డాక్టరేట్‌

Mar 16,2024 | 23:53

గోవర్థన్‌ రెడ్డికి డాక్టరేట్‌ ప్రజాశక్తి – క్యాంపస్‌ : శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని వాణిజ్య శాస్త్ర విభాగపు పరిశోధక విద్యార్థి వి గోవర్ధన్‌ రెడ్డికి డాక్టరేట్‌ ప్రదానం…

ఆర్‌టిసి బస్సును ఢకొీన్న లారీ ముగ్గురికి స్వల్ప గాయాలు

Mar 16,2024 | 23:51

ఆర్‌టిసి బస్సును ఢకొీన్న లారీ ముగ్గురికి స్వల్ప గాయాలుప్రజాశక్తి- చిట్టమూరు:ఆర్‌టిసి బస్సును లారీ ఢకొీన్న ప్రమా దంలో ముగ్గురు ప్రయాణి కులు స్వల్పంగా గాయపడిన సంఘటన మండలంలో…