తిరుపతి-జిల్లా

  • Home
  • ఆర్టీసీ ఎస్‌డబ్యుఎఎఫ్‌ మహిళా కన్వీనర్‌గా భాగ్యలక్ష్మి

తిరుపతి-జిల్లా

ఆర్టీసీ ఎస్‌డబ్యుఎఎఫ్‌ మహిళా కన్వీనర్‌గా భాగ్యలక్ష్మి

Mar 15,2024 | 22:56

ఆర్టీసీ ఎస్‌డబ్యుఎఎఫ్‌ మహిళా కన్వీనర్‌గా భాగ్యలక్ష్మి ప్రజాశక్తి-శ్రీకాళహస్తి అన్ని రంగాల్లో స్త్రీ పురుష సమానత్వం రావాలని, లింగ వివక్ష రూపుమాపాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అంగేరి పుల్లయ్య…

12 కేజీల గంజాయి స్వాధీనం

Mar 15,2024 | 22:54

12 కేజీల గంజాయి స్వాధీనంప్రజాశక్తి-తిరుపతి(మంగళం):తిరుపతి జిల్లా ఎస్పీ కష్ణకాంత్‌ పటేల్‌, సబ్‌ అదనపు ఎస్పీ రాజేంద్ర ఆదేశాలతో తిరుపతి రూరల్‌ సెబ్‌ సీఐ భీమలింగ రేణిగుంట రైల్వే…

ఆర్‌కె రోజాకు సీటు ఇస్తే పార్టీకే నష్టం: మురళీధర్‌ రెడ్డి

Mar 15,2024 | 22:52

ఆర్‌కె రోజాకు సీటు ఇస్తే పార్టీకే నష్టం: మురళీధర్‌ రెడ్డిప్రజాశక్తి-తిరుపతి(మంగళం)నగిరి నియోజకవర్గంలో మంత్రి రోజాకు మళ్లీ ఎమ్మెల్యే సీటు అధిష్టానం ఇస్తే నష్టపోక తప్పదని, తామెవ్వరం పనిచేయబోమని…

రేపు ఎపిపిఎస్‌సి గ్రూప్‌ 1 పరీక్ష : కలెక్టర్‌

Mar 15,2024 | 22:49

రేపు ఎపిపిఎస్‌సి గ్రూప్‌ 1 పరీక్ష : కలెక్టర్‌ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ ఈనెల మార్చి 17తేదీన నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్‌- 1 పరీక్ష కోసం పకడ్బందీగా…

తిరుపతిలో నాన్‌ ‘లోకల్‌’ వార్‌’

Mar 15,2024 | 11:04

ఆరణి గో బ్యాక్‌’ అంటూ బ్యానర్లు అసెంబ్లీ స్థానం స్థానికులకే ఇవ్వాలిశ్రీకాళహస్తి, చంద్రగిరిలో వీడిన టెన్షన్‌ వెంకటగిరిలో ‘కురుగొండ్ల’కే సీటుప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ తిరుపతి అసెంబ్లీ…

మార్క్స్‌ సిద్దాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

Mar 14,2024 | 22:16

ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌, యంత్రాంగం దోపిడీ లేని సమాజ నిర్మాణానికి మార్క్సిజమే ఆయుధమని, ఈ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి విస్తారంగా తీసుకెళ్లాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి…

అసాధారణ మేధావి ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌

Mar 14,2024 | 22:15

ప్రజాశక్తి – రేణిగుంట, క్యాంపస్‌ భౌతికశాస్త్రంలో అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చిన అసాధారణ మేధావి ఆల్మర్ట్‌ ఐన్‌స్టీన్‌ అని జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు ఒ.వెంకటరమణ అన్నారు.…

స్విమ్స్‌లో ఘనంగా ప్రపంచ కిడ్నీ దినోత్సవం

Mar 14,2024 | 22:14

ప్రజాశక్తి -తిరుపతి సిటీ స్విమ్స్‌ లో నెఫ్రాలజి విభాగం ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక శ్రీ పద్మావతి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి…

రైతాంగ కార్మిక వ్యతిరేకి నరేంద్రమోడీ

Mar 14,2024 | 22:13

ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ ఢిల్లీలో రామ్‌లీలా మైదానంలో రైతులు చేస్తున్న పోరాటం జయప్రదం చేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లావ్యాప్తంగా సిఐటియు, రైతుసంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నిరసన…