తిరుపతి-జిల్లా

  • Home
  • నేటి నుండి పశువులకు టీకాలు

తిరుపతి-జిల్లా

నేటి నుండి పశువులకు టీకాలు

Jan 1,2024 | 23:29

నేటి నుండి పశువులకు టీకాలుప్రజాశక్తి – పిచ్చాటూరు: జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ…

అవినీతి అంతం ‘ఆప్‌’తోనే సాధ్యం

Dec 31,2023 | 22:01

శ్రీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటాచలపతి పిలుపు ప్రజాశక్తి-బుచ్చినాయుడు కండ్రిగ: అవినీతిరహిత పాలన ఆమ్‌ ఆద్మీ పార్టీతో మాత్రమే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటాచలపతి పేర్కొన్నారు.…

స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయం : డీఎస్పీ

Dec 31,2023 | 21:59

ప్రజాశక్తి-గూడూరుటౌన్‌: పేదవారికి స్వచ్ఛంద సేవా సంస్థలు చేస్తున్న సహాయాన్ని వారు సద్వినియోగం చేసుకొని వాళ్ళను గుర్తుంచుకోవాలని సమాజంలో ప్రతి ఒక్కరు సత్ప్రవర్తనతో మెలగాలని గూడూరు డిఎస్సి సూర్యనారాయణ…

ఒక్క అవకాశం ఇవ్వండి

Dec 31,2023 | 21:58

శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా.. మీడియా సమావేశంలో బొజ్జల సుధీర్‌రెడ్డి ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: నియోజకవర్గ ప్రజల ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని టీడీపీ శ్రీకాళహస్త్తి నియోజకవర్గ…

యోధుల ఆశయబాటలో ఎస్‌ఎఫ్‌ఐ

Dec 31,2023 | 21:56

ప్రజాశక్తి-క్యాంపస్‌: స్వాతంత్ర యోధులు కలలుకన్న స్వరాజ్యం, సోషలిజం బాటలో ఎస్‌ఎఫ్‌ఐ నడుస్తూ అందరికీ విద్యా, ఉపాధి, సమాన అవకాశాలు కోసం ప్రయాణిస్తూ 54వ సంవత్సరములోకి ఎస్‌ఎఫ్‌ఐ నడుస్తుంది…

పాదచారుడిని ఢకొీన్న కారు

Dec 31,2023 | 21:55

ప్రజాశక్తి-తడ: రహదారిపై వెలుతున్న పాదచారుడిని కారు ఢకొీన్న సంఘటన ఆదివారం మండలంలోని గ్రద్దగుంట వద్ద చోటుచేసుకుంది. స్థానికులు కథనం మేరకు.. గ్రద్దగుంట గ్రామానికి చెందిన నవీన్‌(20) తన…

చెరువులోకి దూసుకెళ్లిన కారు

Dec 31,2023 | 21:53

– ఇద్దరి మృతిప్రజాశక్తి-కేవిబిపురం: కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన సంఘటనలో ఇద్దరు మృతి చెందిన ఉదంతం ఆదివారం మండలంలోని మిద్ది కండ్రిగ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం…

శిల్పారామం వేదికగా బిగ్‌ ఈవెంట్‌

Dec 30,2023 | 22:20

ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): శిల్పారామం వేదికగా న్యూ ఇయర్‌ వేడుకలు సందర్భంగా ఆదివారం సాయంత్రం బిగ్‌ ఈవెంట్‌ను యోధా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు యోగేష్‌ తెలిపారు. శనివారం ఆయన…

యూటీఎఫ్‌ డైరీ ఆవిష్కరణ

Dec 30,2023 | 22:18

ప్రజాశక్తి-వరదయ్యపాలెం: 2024 యూటియఫ్‌ డైరీ, క్యాలెండర్‌లను ఎంఈవో సరస్వతీ, గున్నయ్య, హెచ్‌ఎం రమణయ్య చేతుల మీదుగా శనివారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి శశికుమార్‌, సురేష్‌…