తిరుపతి-జిల్లా

  • Home
  • వలస కార్మికుల..దిక్కులేని చావుగాలికొదిలేస్తున్న కాంట్రాక్టర్లుపట్టించుకోని అధికారులు

తిరుపతి-జిల్లా

వలస కార్మికుల..దిక్కులేని చావుగాలికొదిలేస్తున్న కాంట్రాక్టర్లుపట్టించుకోని అధికారులు

Mar 6,2024 | 22:15

వలస కార్మికుల..దిక్కులేని చావుగాలికొదిలేస్తున్న కాంట్రాక్టర్లుపట్టించుకోని అధికారులు ప్రజాశక్తి-శ్రీకాళహస్తి ఉన్నచోట ఉపాధి లేక పొట్ట కూటికోసం కడుపు చేత పట్టుకుని పని కోసం వందల కిలోమీటర్లు దాటి వస్తున్న…

‘హద్దులు’ మీరి ‘నిర్మాణాలు’యథేచ్ఛగా కాల్వ పోరంబోకు కబ్జా2019లో వేసిన హద్దులు బేఖాతర్‌

Mar 6,2024 | 22:13

‘హద్దులు’ మీరి ‘నిర్మాణాలు’యథేచ్ఛగా కాల్వ పోరంబోకు కబ్జా2019లో వేసిన హద్దులు బేఖాతర్‌ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)పట్టా భూమి పక్కనే కాల్వ పోరంబోకు స్థలం.. దాన్ని ఎంచక్కా కలుపుకుంటే ఆస్తి కలిసొస్తుందని కబ్జాదారులు…

మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలి

Mar 6,2024 | 22:11

మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలి ప్రజాశక్తి – గూడూరు టౌన్‌ మున్సిపాలిటీల్లోని కార్మికులను పర్మినెంట్‌ చేయాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) రాష్ట్ర…

రేపు ముక్కంటి క్షేత్రంలో మహాశివరాత్రి

Mar 6,2024 | 22:09

రేపు ముక్కంటి క్షేత్రంలో మహాశివరాత్రి ప్రజాశక్తి-శ్రీకాళహస్తి దక్షిణ కైలాసంగా పేరు గాంచిన శ్రీకాళహస్తి క్షేత్రంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం మహాశివరాత్రి ఉత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.…

Mar 6,2024 | 22:07

విద్యా దీవెన బకాయిలు విడుదల చేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ ప్రజాశక్తి – క్యాంపస్‌ ‘విద్యార్థుల చదువులకు నేను గ్యారంటీ’ అంటూ చెప్పిన సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి…

పేదలే సమిథలు..!చెవిరెడ్డి జోలికెళ్లని ‘మఠం’రెవెన్యూపై అనుమానాలు

Mar 6,2024 | 22:06

పేదలే సమిథలు..!చెవిరెడ్డి జోలికెళ్లని ‘మఠం’రెవెన్యూపై అనుమానాలు ప్రజాశక్తి – తిరుపతి (మంగళం) మఠం భూములు ఆక్రమణలకు గురయ్యాయని ఫిట్‌ పర్సన్‌, డిప్యూటీ కలెక్టర్‌ రమేష్‌నాయుడు స్వయంగా చెబుతున్నారు.…

బకాయిలు విడుదల చేయ్ మావయ్య

Mar 6,2024 | 17:32

 ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, విద్యా దీవెన బకాయిలపై  ఎస్ఎఫ్ఐ నిరసన  ప్రజాశక్తి – క్యాంపస్ : విద్యార్థుల చదువులకు నేను గ్యారంటీ అంటూ చెప్పిన సీఎం జగన్ మోహన్ రెడ్డి…

విద్యుదాఘాతంతో రెండు ఎద్దులు మృతి

Mar 6,2024 | 11:38

ప్రజాశక్తి – పిచ్చాటూరు (తిరుపతి జిల్లా) : విద్యుదాఘాతంతో ఎద్దులు మృతి చెందిన సంఘటన తిరుపతి జిల్లా పిచ్చాటురు మండలం పులికుండ్రం గ్రామంలో బుధవారం జరిగింది. వివరాల్లోకి…

సూర్యప్రభపై శ్రీకాళహస్తీశ్వరుని విహారం

Mar 6,2024 | 00:19

సూర్యప్రభపై శ్రీకాళహస్తీశ్వరుని విహారంప్రజాశక్తి-శ్రీకాళహస్తి శ్రీకాళహస్తీశ్వారాలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం గంగాభవానీ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. జ్ఞానప్రసూనాంబ అమ్మవారు…