తిరుపతి-జిల్లా

  • Home
  • ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతోనే ఆరోగ్యం

తిరుపతి-జిల్లా

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతోనే ఆరోగ్యం

Mar 13,2024 | 22:48

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతోనే ఆరోగ్యం ప్రజాశక్తి – రామచంద్రాపురం ప్రకృతి వ్యవసాయంతో తయారుచేసిన ఆహార ఉత్పత్తులతోనే ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని నాబార్డ్‌ జిల్లా అభివద్ధి…

మహిళా వర్సిటీలో ఓటర్ల జాగృతి

Mar 12,2024 | 22:42

మహిళా వర్సిటీలో ఓటర్ల జాగృతి కార్యక్రమంప్రజాశక్తి – క్యాంపస్ :మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఎఫైర్స్, రీజినల్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఎస్ఎస్ ఉత్తర్వుల మేరకు శ్రీ పద్మావతి మహిళా…

ఏర్పేడు అడవుల్లో దావానలంలా అగ్ని

Mar 12,2024 | 22:40

ఏర్పేడు అడవుల్లో దావానలంలా అగ్నిప్రజాశక్తి – ఏర్పేడు: ఏర్పేడు లో వందలాది హెక్టార్లలో అడవులు దహనం అయిపోతున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు అడవులకు నిప్పు పెట్టడం వలన మంటలు…

ఎర్రచందనం కూలీలు ఆరుగురు అరెస్టు

Mar 12,2024 | 22:21

ఎర్రచందనం కూలీలు ఆరుగురు అరెస్టుప్రజాశక్తి – తిరుపతి (మంగళం)చంద్రగిరి సమీపంలోని భాకరాపేట అటవీప్రాంతంలో గొడ్డళ్లు, రంపాలతో చొరబడుతున్న ఆరుగురిని టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. టాస్క్‌…

ఎస్‌వియు రిజిస్ట్రారు ఎవరో..!రేసులో పలువురు ఆశావహులు

Mar 12,2024 | 22:14

ఎస్‌వియు రిజిస్ట్రారు ఎవరో..!రేసులో పలువురు ఆశావహులుప్రజాశక్తి – క్యాంపస్‌ శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్‌గా ఆచార్య ఒఎండి హుస్సేన్‌ మూడేళ్లుగా పదవిలో కొనసాగుతున్నారు. సాధారణంగా వర్సిటీ…

వైసిపి నేతల కబ్జాను అడ్డుకున్న సిపిఎం

Mar 12,2024 | 22:10

వైసిపి నేతల కబ్జాను అడ్డుకున్న సిపిఎంప్రజాశక్తి – రేణిగుంట కరకంబాడి పంచాయతీ తారకరామ నగర్‌లోని శివాలయ ప్రాంతంలో ప్రజావసరాల కోసం ఉంచిన ప్రభుత్వ స్థలాన్ని తమకు పట్టాలిచ్చారంటూ…

మహిళలు మానసిక ఒత్తిడిని అధిగమించాలి

Mar 12,2024 | 22:08

మహిళలు మానసిక ఒత్తిడిని అధిగమించాలిప్రజాశక్తి – తిరుపతి సిటి మహిళలు పురుషులతో పోలిస్తే రెండు నుంచి మూడు శాతం ఎక్కువ మానసిక రోగాలైన ఒత్తిడికి, ఆందోళనకు గురవుతారని,…

కల్యాణం..కమనీయం..!రూ.20 కోట్లతో టిటిడి కల్యాణ మండపాల ఆధునీకరణ

Mar 12,2024 | 22:06

కల్యాణం..కమనీయం..!రూ.20 కోట్లతో టిటిడి కల్యాణ మండపాల ఆధునీకరణప్రజాశక్తి-తిరుపతి సిటి పెళ్లంటే నూరేళ్ల పంట.. జీవితాంతం మదిలోనే కాదు.. ఆల్బమ్‌లోనూ అందంగా బంధించే ఓ మధుర జ్ఞాపకం.. కల్యాణాన్ని…

తెలుగు భాషను ఆధునిక తరాలకు అందించండి

Mar 12,2024 | 22:04

తెలుగు భాషను ఆధునిక తరాలకు అందించండిప్రజాశక్తి – క్యాంపస్‌తెలుగు భాషలోని మాధుర్యాన్ని, సంస్కతి సాంప్రదాయాలను ఆధునిక తరాలకు అందించాలని తెలుగు సంస్కత అకాడమీ ఛైర్‌పర్సన్‌ డాక్టర్స్‌ లక్ష్మీ…