తిరుపతి-జిల్లా

  • Home
  • గుండెపోటుతో వాలంటీర్‌ మృతి

తిరుపతి-జిల్లా

గుండెపోటుతో వాలంటీర్‌ మృతి

Dec 9,2023 | 23:46

గుండెపోటుతో వాలంటీర్‌ మృతిప్రజాశక్తి- కేవిబి పురంమండలంలోని సదాశివపురం గ్రామ పంచాయతీకి చెందిన వడ్డికండ్రిగ గ్రామానికి చెందిన వాలంటీర్‌ బత్తల రవి కుమార్‌(32) శనివారం హఠాత్తుగా గుండె పోటు…

రైతులను ఆదుకోవాలి: మాజీ ఎంఎల్‌ఎ హేమలత

Dec 9,2023 | 23:44

రైతులను ఆదుకోవాలి: మాజీ ఎంఎల్‌ఎ హేమలతప్రజాశక్తి -కెవిబిపురంమిచౌంగ్‌ తుపాను కారణంగా కెవిబి పురం మండలంలో ఒళ్లురు గ్రామంలో వర్షానికి గోడలు పడిపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయంగా 5వేల…

మడిబాకలో పొలాలు పరిశీలించిన సిపిఎం

Dec 9,2023 | 23:42

మడిబాకలో పొలాలు పరిశీలించిన సిపిఎంప్రజాశక్తి- ఏర్పేడు సిపిఎం, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ప్రతినిధి బందం తుఫాన్‌ ప్రభావంతో నష్టపోయిన రైతు పొలాలను మడిబాక ప్రాంతంలో శనివారం పరిశీలించారు.…

శ్రీరామలో మానవ హక్కులపై అవగాహన

Dec 9,2023 | 23:41

శ్రీరామలో మానవ హక్కులపై అవగాహనప్రజాశక్తి-తిరుపతి(మంగళం)అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకొని తిరుపతి-కరకంబాడి మార్గంలోని శ్రీరామ ఇంజనీరింగ్‌ కళాశాల జాతీయ సేవ విభాగం, బిఎస్‌ అండ్‌ హేచ్‌ డిపార్ట్మెంట్‌…

ఎప్పటికందేనో…పరిహారంతుపాను బాధితుల నిరీక్షణ

Dec 9,2023 | 23:38

ఎప్పటికందేనో…పరిహారంతుపాను బాధితుల నిరీక్షణప్రజాశక్తి-తిరుపతి సిటి మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో నాలుగు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో తూర్పు మండలాల్లో అధికభాగం నీటమునిగాయి. పంటపొలాలు, ఇళ్లు,…

కేసులతో మనశ్శాంతి కోల్పోవద్దు : జడ్జి రాఘవేంద్ర

Dec 9,2023 | 23:36

కేసులతో మనశ్శాంతి కోల్పోవద్దు : జడ్జి రాఘవేంద్రపుత్తూరు టౌన్‌ : ఎంతో నగదు, ఆస్తులున్నా మనశ్శాంతి లేనిదే వథా అని సీనియర్‌ సివిల్‌ జడ్జి రాఘవేంద్ర అన్నారు.…

భవన నిర్మాణ పనులను వేగవంతం చేయండి

Dec 9,2023 | 23:34

భవన నిర్మాణ పనులను వేగవంతం చేయండిప్రజాశక్తి – తిరుపతి సిటిస్విమ్స్‌నందు నూతనంగా నిర్మితమవుతున్న శ్రీ బాలాజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంకాలజీ భవన సముదాయాలను టిటిడి జెఇఒ సదా…

తుఫాన్ బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణి

Dec 9,2023 | 16:28

ప్రజాశక్తి – పుత్తూరు టౌన్ : పట్టణంలోని స్థానిక మునిసిపాలిటీ మరియు రూరల్ మండల పరిధిలోని సుమారు 234 మంది తుఫాన్ బాధితుల కుటుంబాలకు శనివారం నిత్యావసర…

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం: మాజీ ఎంపీ

Dec 9,2023 | 00:00

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం: మాజీ ఎంపీప్రజాశక్తి -వెంకటగిరి రూరల్‌ : మిచౌంగ్‌ తుపాను వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ కేంద్ర…