తిరుపతి-జిల్లా

  • Home
  • శ్రీసిటీని సందర్శించిన ఎపిఎంఎస్‌ఎంఇ సిఇ

తిరుపతి-జిల్లా

శ్రీసిటీని సందర్శించిన ఎపిఎంఎస్‌ఎంఇ సిఇ

Apr 9,2024 | 00:05

శ్రీసిటీని సందర్శించిన ఎపిఎంఎస్‌ఎంఇ సిఇఒప్రజాశక్తి – వరదయ్యపాలెం రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్‌ సీఈఓ ఆదర్శ్‌ రాజేంద్రన్‌ సోమవారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ (కస్టమర్‌ రిలేషన్స్‌)…

స్వర్ణముఖి నదిలో విద్యార్ధి గల్లంతు

Apr 9,2024 | 00:01

స్వర్ణముఖి నదిలో విద్యార్ధి గల్లంతుప్రజాశక్తి-నాయుడుపేటనాయుడుపేట స్వర్ణముఖి నది లో విద్యార్ధి గల్లంతు అయిన సంఘటన నాయుడుపేట బీడీ కాలనీ సమీపంలో చోటుచేసుకుంది. విద్యానగర్‌లో ఒక ప్రవేట్‌ కళాశాలలో…

పాము కాటుతో మహిళ మృతి

Apr 8,2024 | 16:42

ప్రజాశక్తి-యర్రావారిపాలెం : మండలంలోని నెరబైలు గ్రామపంచాయతీ బీసీ కాలనీకి చెందిన కాంత (45) అనే మతిస్థిమితం లేని మహిళ సోమవారం పాముకాటుతో మృతి చెందినట్లు డాక్టర్ కృష్ణ చైతన్య…

కోడ్ ఆఫ్ కండక్ట్ ను అతిక్రమించరాదు

Apr 8,2024 | 16:31

కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రజాశక్తి – తిరుపతి(మంగళం): సార్వత్రిక ఎన్నికలు-2024పై తిరుపతి జిల్లా కలెక్టరేట్ లోని వీసి ఛాంబర్ లో కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జిల్లా ఎస్పీ…

‘ఆస్టర్‌’లో మెగా హెల్త్‌ క్యాంప్‌

Apr 7,2024 | 22:50

ప్రజాశక్తి- తిరుపతి సిటీ: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆస్టర్‌ నారాయణాద్రి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం మెగా హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించారు. స్థానిక రేణిగుంట రోడ్డులోని ఆస్టర్‌…

మామిడి, టెంకాయ చెట్లు నరికివేత

Apr 7,2024 | 22:48

భూకబ్జాదారుపై కఠిన చర్యలు తీసుకోవాలిరూ.3లక్షలు నష్టపరిహారం చెల్లించాలిసిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్‌ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌ బంగారుపాళ్యం మండలం 172 మొగిలి వెంకటగిరికి చెందిన సుబ్రహ్మణ్యం,…

ఈతకు వెళ్లి అన్నదమ్ములు మృతి

Apr 7,2024 | 22:46

ప్రజాశక్తి- సోమల : ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన సంఘటన సదుం మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన కథనం మేరకు వివరాలు…

శ్రీవారిని దర్శించుకున్న జవహర్‌ రెడ్డి

Apr 7,2024 | 22:43

ప్రజాశక్తి- తిరుమల:రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు.…

ఆరోగ్యం.. మన చేతిలో..

Apr 7,2024 | 22:42

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌ నేటి ఆధునిక యుగంలో విద్య, వైద్యం కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రపంచీకరణ నేపథ్యంలో విద్యా,వైద్యం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి…