తిరుపతి-జిల్లా

  • Home
  • గూడూరులోని తుఫాను బాధిత రైతులను ఆదుకోవాలి : సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు

తిరుపతి-జిల్లా

గూడూరులోని తుఫాను బాధిత రైతులను ఆదుకోవాలి : సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు

Dec 11,2023 | 14:19

ప్రజాశక్తి – గూడూరు టౌన్‌ (తిరుపతి) : మిచౌంగ్‌ తుఫాను వలన గూడూరు మండల పరిధిలోనీ గ్రామాల్లో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి…

వివాహిత ఆత్మహత్య – న్యాయం చేయాలంటూ కుటుంబీకుల ధర్నా

Dec 11,2023 | 14:16

నాగలాపురం (తిరుపతి) : నాగలాపురం మండల కేంద్రంలో గత మూడు రోజుల క్రితం నిషా అనే వివాహిత ఆత్మహత్య కు పాల్పడింది. తిరుపతిలో చికిత్స పొందుతూ ఆమె…

సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆరోగ్యంఎమ్మెల్యే మధుసూదన్‌ రెడ్డి

Dec 11,2023 | 00:37

సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆరోగ్యంఎమ్మెల్యే మధుసూదన్‌ రెడ్డిప్రజాశక్తి-శ్రీకాళహస్తి: కత్రిమ మందుల వాడకం ద్వారా వచ్చే దిగుబడి కంటే సేంద్రియ వ్యవసాయం ద్వారా వచ్చే పంట ఆదాయం అధికమనీ,…

తిరుపతి అబ్బాయి.. యుకె అమ్మాయి…ఖండాంతరాలు దాటిన ప్రేమపె

Dec 11,2023 | 00:35

తిరుపతి అబ్బాయి.. యుకె అమ్మాయి…ఖండాంతరాలు దాటిన ప్రేమపెళ్లిప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: ఇటీవల ప్రేమ పెళ్లిళ్లు ఖండాంతరాలు దాటుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి వెళుత్తున్న మన తెలుగు కుర్రాళ్లు..…

డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ సీఈవోగా జెసి బాలాజీ బదిలీ

Dec 11,2023 | 00:33

డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ సీఈవోగా జెసి బాలాజీ బదిలీ ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తిరుపతి జిల్లా జాయింట్‌…

Dec 11,2023 | 00:27

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : సీఐటీయూ ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, అవుట్సోర్సింగ్‌ అలిపిరి డిపోలో ఎలక్ట్రికల్‌ బస్సు డ్రైవర్ల సమస్యలు…

దర్జాగా మఠం ఆస్తి కబ్జాశ్రీ మఠం హెచ్చరిక బోర్డును పీకేసిన వైనంశ్రీ మఠం అధికారులు.. ఒత్తిళ్లతో తలోగ్గుతున్నారా..?

Dec 10,2023 | 23:50

దర్జాగా మఠం ఆస్తి కబ్జాశ్రీ మఠం హెచ్చరిక బోర్డును పీకేసిన వైనంశ్రీ మఠం అధికారులు.. ఒత్తిళ్లతో తలోగ్గుతున్నారా..?ప్రజాశకి-తిరుపతి (మంగళం) : పది కోట్లు విలువ చేసే భూమి.…

రాయలసీమ సమగ్రాభివద్ధికై ఉద్యమిద్దాం సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌

Dec 10,2023 | 23:42

రాయలసీమ సమగ్రాభివద్ధికై ఉద్యమిద్దాం సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌ ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో, తిరుపతి టౌన్‌: వెనుకబాటు తనానికి మారుపేరుగా నిలిచిన రాయలసీమ సమగ్రాభివద్ధికై…

యాక్ట్‌ సెక్షన్‌ 30 నిరవధిక అమలుపై…నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు

Dec 9,2023 | 23:48

యాక్ట్‌ సెక్షన్‌ 30 నిరవధిక అమలుపై…నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటుప్రజాశక్తి-తిరుపతి(మంగళం)రాజ్యాంగబద్దంగా పాలన కొనసాగినప్పుడే ప్రజలకు సుపరిపాలన అందుతుందని’సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ’ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ రాష్ట్ర ఎన్నికల…