తిరుపతి-జిల్లా

  • Home
  • సేవతో గెలవాలి..బోగస్‌ ఓట్లతో కాదు: టిడిపి

తిరుపతి-జిల్లా

సేవతో గెలవాలి..బోగస్‌ ఓట్లతో కాదు: టిడిపి

Dec 8,2023 | 23:54

సేవతో గెలవాలి..బోగస్‌ ఓట్లతో కాదు: టిడిపిప్రజాశక్తి-తిరుపతి(మంగళం): రాష్ట్రంలో గాని, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గాని ఎక్కడా జరగని విధంగా ఒక్క చంద్రగిరి నియోజకవర్గం లోనే దొంగ ఓట్లను…

పది మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్‌

Dec 8,2023 | 23:48

పది మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్‌ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): శేషాచలం అడవుల నుండి అక్రమంగా ఎర్రచందనం దుంగలను కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని బడా స్మగ్లర్లకు చేరవేస్తున్న పది మంది స్మగ్లర్లను…

ఎలాంటి తప్పిదాలూ లేకుండా నిర్వహించాలిఓటర్ల జాబితా జిల్లా పరిశీలకులు పోలా భాస్కర్‌

Dec 8,2023 | 23:45

ఎలాంటి తప్పిదాలూ లేకుండా నిర్వహించాలిఓటర్ల జాబితా జిల్లా పరిశీలకులు పోలా భాస్కర్‌ ప్రజాశక్తి – పుత్తూరు టౌన్‌ : ఓటరు జాబితాలో ఎలాంటి తప్పిదం లేకుండా సక్రమంగా…

అర్థశాస్త్ర అధ్యాపకునికి ఘన సన్మానం

Dec 8,2023 | 23:42

అర్థశాస్త్ర అధ్యాపకునికి ఘన సన్మానంప్రజాశక్తి – గూడూరు టౌన్‌ : స్థానిక ఎస్‌కెఆర్‌ డిగ్రీ కళాశాల అర్థశాస్త్ర అధ్యాప కులు బి పీర కుమార్‌ కి విక్రమ…

అన్నీ కాకమ్మ లెక్కలే…!న(క)ష్టం చూడరు..!

Dec 8,2023 | 21:30

అన్నీ కాకమ్మ లెక్కలే…!న(క)ష్టం చూడరు..!ప్రజాశక్తి-శ్రీకాళహస్తి మిచౌంగ్‌ తుపాను రూపంలో ప్రకతి కర్షకులను, సామాన్య ప్రజలను కోలుకోలేని దెబ్బతీసింది. మూడు రోజులపాటు పాటు కురిసిన ఈదుర గాలులతో కూడిన…

విద్యుత్‌ షాక్‌తో గిరిజనుడు మృతి

Dec 8,2023 | 21:28

విద్యుత్‌ షాక్‌తో గిరిజనుడు మృతిప్రజాశక్తి – గూడూరు రూరల్‌ గూడూరు సమీపంలోని సుందరయ్య కాలనీ ప్రాంతంలో ఉన్న కాలువవద్ద ప్రమాదం చోటుచేసుకుంది. గిరిజన యువకుడు శివ(17) కాలువ…

‘అమరా’లో ‘హిప్‌’ అంతర్జాతీయ సమావేశం

Dec 8,2023 | 21:27

‘అమరా’లో ‘హిప్‌’ అంతర్జాతీయ సమావేశంఛైర్మన్‌ డాక్టర్‌ ప్రసాద్‌ గౌరనేని ప్రజాశక్తి – రేణిగుంట అమర ఆసుపత్రిలో మోకాలు తుంటి ఎముకలకు (హిప్‌) అధునాతన పద్ధతిలో శస్త్ర చికిత్సలు…

తుపానులో నష్టపోయిన…అందరినీ ఆదుకుంటాం..!

Dec 8,2023 | 21:26

తుపానులో నష్టపోయిన…అందరినీ ఆదుకుంటాం..!ప్రజాశక్తి – కోట, వాకాడు మిచౌంగ్‌ తుపాను వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరినీ సకాలంలో ఆదుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. వారం…

రైతులను వెంటనే ఆదుకోవాలి :సిపిఎం

Dec 7,2023 | 21:13

రైతులను వెంటనే ఆదుకోవాలి :సిపిఎంప్రజాశక్తి – కెవిబిపురం తుపాను కారణంగా నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని సిపిఎం నాయకులు దాసరి జనార్ధన్‌, నాగరాజు డిమాండ్‌ చేశారు. వేరుశనగ,…