బదిలీపై వచ్చారుబాధ్యతలు చేపట్టారు
ప్రజాశక్తి-బంగారుపాళ్యం: మండల తహశీల్దార్గా మంగళవారం సుభద్రమ్మ పదవి బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఆమె నంద్యాల నుంచి ఇక్కడి వచ్చారు. ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యలపై…
ప్రజాశక్తి-బంగారుపాళ్యం: మండల తహశీల్దార్గా మంగళవారం సుభద్రమ్మ పదవి బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఆమె నంద్యాల నుంచి ఇక్కడి వచ్చారు. ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యలపై…
ప్రజాశక్తి-సోమల: రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ వైద్య శిబిరం ప్రజలు రాకబోసిపోయింది. మంగళవారం సోమల మండలం దిడ్డివారిపల్లి సచివాలయం వద్దనున్న హెల్త్ సెంటర్లో అధికారులు…
ప్రజాశక్తి-గంగవరం: చీటీల పేరుతో మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని మంగళవారం గంగవరం పోలీస్ స్టేషన్ ఎదుట జాతీయ మానవ హక్కులు, అవినీతి నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో…
ప్రజాశక్తి-కార్వేటినగరం: డిప్యూటీ సీఎం నారాయణస్వామిని విమర్శించే స్థాయి రమేష్కి లేదని సర్పంచ్ ఆదం, వైసిపి నాయకులు శేషాద్రి వెంకటరత్నం అన్నారు. మంగళవారం కార్వేటినగరంలో విలేకరుల సమావేశంలో వారు…
ప్రజాశక్తి- ఎస్ఆర్ పురం (చిత్తూరు) : ఎస్ఆర్ పురం మండల నూతన తహశీల్దార్ ఆల్ఫ్రెడ్ మంగళవారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా… మంగళవారం ఎస్ఆర్ పురం…
ప్రజాశక్తి-బంగారుపాళ్యం: ఆటో డ్రైవర్లు తప్పని సరిగా రోడ్డు నియ మనిబంధనలు పాటించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మీ ప్రసన్న అన్నారు. సోమవారం మండల…
ప్రజాశక్తి-గంగవరం: కొలిమి పనే వారికి బ్రతుకుదెరువు. కడు పేదరికంతో ఊరుగాని ఊర్లు తిరుగుతూ సంచరిస్తున్నారు. రెక్కాడితేగానీ దొక్కాడని పరిస్థితి. కోడి కూసింది మొదలుకొని రెక్కల కష్టం చేస్తేనే…
ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం చేయకండి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎస్.ఆరిఫుల ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో 20 ఫిర్యాదులను అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎస్.ఆరిఫుల్ల స్వీకరించారు.…
బెంబేలెత్తిస్తున్న భీ’కరి’ పంట పొలాలపై దాడులు భయాందోళనలో గ్రామస్తులు శాశ్వత పరిష్కారం కోసం రైతన్నల ఎదురుచూపు.. ప్రజాశక్తి- సోమల: మండలంలోని పలు పంచాయతీలలో ఏనుగులు నిత్యం సంచరిస్తూ…