చిత్తూరు

  • Home
  • స్పందన భవన నిర్మాణం పూర్తి చేయండి

చిత్తూరు

స్పందన భవన నిర్మాణం పూర్తి చేయండి

Jan 27,2024 | 22:17

జెడ్పి సీఈవో ప్రభాకర్‌రెడ్డిప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ జిల్లా కలెక్టరేట్‌ ఆవరణంలో నిర్మిస్తున్న స్పందన భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని జిల్లా పరిషత్‌ సీఈవో ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శనివారం భవననిర్మాణాన్ని…

నగరిలో పెద్ద పార్క్ : మంత్రి ఆర్.కె.రోజా

Jan 27,2024 | 17:20

ప్రజాశక్తి – పుత్తూరు టౌన్ : పట్టణంలోని స్థానిక చింతల కుంట ప్రాంగణంలో చిల్డ్రన్స్ పార్క్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల మరియు…

ప్రేమించి పెళ్లి చేసుకున్నాం.. రక్షణ కల్పించండి

Jan 27,2024 | 13:01

ప్రజాశక్తి-చిత్తూరు : ప్రేమించి పెళ్లి చేసుకున్నాం రక్షణ కల్పించండి.. అంటూ గుడిపాల మండలం నరహరి పేట పోస్ట్ వసంతాపురం పంచాయతీ చెరువు ముందర ఊరుకు చెందిన ఓ…

విద్యార్థులకు దాతల సహకారం అభినందనీయం

Jan 27,2024 | 12:01

ప్రజాశక్తి-వెదురుకుప్పం( చిత్తూరు జిల్లా) మండలంలోని దేవళంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ విద్యార్థులకు శనివారం విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. మర్రిపల్లి గ్రామానికి చెందిన అనిల్  కుమార్,…

అంగన్వాడీలది చారిత్రాత్మక విజయం

Jan 27,2024 | 00:07

శ్రీ విజయోత్సవ సభలో యూనియన్‌ గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజుప్రజాశక్తి-కార్వేటినగరం: 42 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విరోచితమైన సమ్మె చేసి అనేక విజయాలు సాధించిన సందర్భంగా శుక్రవారం కార్వేటినగరం ప్రాజెక్టు…

మండలిలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సమస్యలపై ప్రశ్నించాం

Jan 27,2024 | 00:06

శ్రీ మాజీ పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రమణ్యంప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌: 16 సంవత్సరాలు మూడు పర్యాయాలు పిడిఎఫ్‌ ఎమ్మెల్సీగా శాసనమండలిలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల సమస్యలపై తనదైన శైలిలో…

చిత్తూరులో చిక్కని ఓటరు నాడి

Jan 27,2024 | 00:04

ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌: చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయం చర్చనీయాంశంగా మారింది. ఏపీలో 172వ అసెంబ్లీ స్థానంలో అభ్యర్థుల విషయంలో ప్రధాన పార్టీలు ఆచీతూచీ అడుగేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి…

బకాయిలు చెల్లిస్తారా.. బుకాయిస్తారా.!

Jan 27,2024 | 00:03

శ్రీ పెండింగ్‌ బకాయిలు చెల్లించాలని యూటీఎఫ్‌ నేతల డిమాండ్‌శ్రీ చిత్తూరులో భారీ ర్యాలీ, నిరసనప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు చెల్లిస్తారా.. లేదా అంటూ ప్రభుత్వాన్ని…

మురిసిన త్రివర్ణం

Jan 27,2024 | 00:01

ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షణ్మోహన్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. శుక్రవారం పోలీస్‌ పెరేడ్‌గ్రౌండ్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅథితిగా…