చిత్తూరు

  • Home
  • పోలింగ్‌ కేంద్రాల్లో కనీస వసతులు

చిత్తూరు

పోలింగ్‌ కేంద్రాల్లో కనీస వసతులు

Jan 2,2024 | 21:55

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: నగరపాలక పరిధిలో ప్రతి పోలింగ్‌ కేంద్రాన్ని తనిఖీ చేసి కనీస వసతులపై నివేదిక సమర్పించాలని నగర కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ నగరపాలక అధికారులను ఆదేశించారు.…

ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ వారీగా వసతులపై నివేదిక సిద్ధం చేయండి: కలెక్టర్‌

Jan 2,2024 | 21:54

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌ జిల్లాలో1762 పోలింగ్‌ కేంద్రాలలో ఉన్న వసతులపై పూర్తి నివేదికను సిద్ధం చేసి అందజేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు.…

హామీలకు ‘ఉరి’

Jan 2,2024 | 21:52

14వ రోజూ ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమ్మె సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె కొనసాగించాలి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి నరసింహారావు పిలుపు ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: సమస్యల పరిష్కారం…

రైతు ఇంటిపై ఏనుగుల దాడి-

Jan 2,2024 | 21:50

పశువులపై దాడి, అరటి తోట ధ్వంసం ప్రజాశక్తి- గంగవరం మండలంలోని కొత్తపల్లి పంచాయతీ కేసుపెంట గ్రామంలో మంగళవారం ఉదయం 5గంటలకు ఏనుగులు గుంపు ఊరి పొలిమేర్లులోని రైతు…

పోలింగ్‌ సరళిపై 25న మాక్‌ పోల్‌ నిర్వహణ

Jan 2,2024 | 21:50

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: పోలింగ్‌ సరళిపై అవగాహన నిమిత్తం పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఈనెల 25న మాక్‌పోల్‌ నిర్వహణ చేపట్టాలని విద్యాశాఖ, ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ అధికారులను జిల్లా కలెక్టర్‌…

జగనన్న ఆరోగ్య సురక్ష-2 క్యాంపు ఆకస్మిక తనిఖీ

Jan 2,2024 | 21:48

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌ గుడిపాలలో జగనన్న ఆరోగ్య సురక్ష-2 క్యాంపును…

తాడోపేడో తేల్చుకుంటాం..

Jan 2,2024 | 21:47

అంగన్వాడీల పోరాటం ఉధృతం నేడు కలెక్టరేట్‌ ముట్టడి 22వ రోజు దున్నపోతుకు వినతులు ఇస్తూ నిరసన ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 22 రోజులు…

మున్సిపల్‌ కార్మికులకు బెదిరింపులు

Jan 1,2024 | 21:41

ప్రజాశక్తి-సూళ్లూరుపేట: మున్సిపల్‌ ఎంప్లాయీస్‌, కార్మికులు సమ్మెలో పట్టుదలగా ఉండడంతో కౌన్సిలర్లు బెదిరింపులు ప్రారంభించారు. వార్డుల్లో చెత్తాచెదారం పేరుకుపోయి అనారోగ్య వాతావరణం నెలకొందని, స్వచ్ఛాంధ్ర సర్వీసు కింద ప్రత్యామ్నాయ…

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమ్మెకు ఆర్థికసాయం

Jan 1,2024 | 21:39

ప్రజాశక్తి- బంగారుపాల్యం: ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమ్మెకు ఆర్థిక సహాయం అందించినట్టు ఉపాధ్యాయసంఘాలు తెలిపాయి. చిత్తూరు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద సమగ్రశిక్ష సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న నిరవధిక…