పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: నగరపాలక పరిధిలో ప్రతి పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసి కనీస వసతులపై నివేదిక సమర్పించాలని నగర కమిషనర్ డాక్టర్ జె.అరుణ నగరపాలక అధికారులను ఆదేశించారు.…
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: నగరపాలక పరిధిలో ప్రతి పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసి కనీస వసతులపై నివేదిక సమర్పించాలని నగర కమిషనర్ డాక్టర్ జె.అరుణ నగరపాలక అధికారులను ఆదేశించారు.…
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్ జిల్లాలో1762 పోలింగ్ కేంద్రాలలో ఉన్న వసతులపై పూర్తి నివేదికను సిద్ధం చేసి అందజేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.షన్మోహన్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.…
14వ రోజూ ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమ్మె సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె కొనసాగించాలి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి నరసింహారావు పిలుపు ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: సమస్యల పరిష్కారం…
పశువులపై దాడి, అరటి తోట ధ్వంసం ప్రజాశక్తి- గంగవరం మండలంలోని కొత్తపల్లి పంచాయతీ కేసుపెంట గ్రామంలో మంగళవారం ఉదయం 5గంటలకు ఏనుగులు గుంపు ఊరి పొలిమేర్లులోని రైతు…
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: పోలింగ్ సరళిపై అవగాహన నిమిత్తం పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఈనెల 25న మాక్పోల్ నిర్వహణ చేపట్టాలని విద్యాశాఖ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారులను జిల్లా కలెక్టర్…
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.షన్మోహన్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ గుడిపాలలో జగనన్న ఆరోగ్య సురక్ష-2 క్యాంపును…
అంగన్వాడీల పోరాటం ఉధృతం నేడు కలెక్టరేట్ ముట్టడి 22వ రోజు దున్నపోతుకు వినతులు ఇస్తూ నిరసన ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 22 రోజులు…
ప్రజాశక్తి-సూళ్లూరుపేట: మున్సిపల్ ఎంప్లాయీస్, కార్మికులు సమ్మెలో పట్టుదలగా ఉండడంతో కౌన్సిలర్లు బెదిరింపులు ప్రారంభించారు. వార్డుల్లో చెత్తాచెదారం పేరుకుపోయి అనారోగ్య వాతావరణం నెలకొందని, స్వచ్ఛాంధ్ర సర్వీసు కింద ప్రత్యామ్నాయ…
ప్రజాశక్తి- బంగారుపాల్యం: ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమ్మెకు ఆర్థిక సహాయం అందించినట్టు ఉపాధ్యాయసంఘాలు తెలిపాయి. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సమగ్రశిక్ష సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న నిరవధిక…