చిత్తూరు

  • Home
  • ప్రచార అనుమతులు తప్పనిసరి : జెసి

చిత్తూరు

ప్రచార అనుమతులు తప్పనిసరి : జెసి

Apr 2,2024 | 21:59

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: భారత ఎన్నికల సంఘం- 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నిర్దేశకాలను జారీ చేయడం జరిగిందని, వీటిని అభ్యర్థులు, అధికారులు తప్పనిసరిగా పాటించాలని జాయింట్‌ కలెక్టర్‌,…

ఆర్టీసీ బస్సులో కార్యకర్తల తరలింపు..

Apr 2,2024 | 21:58

ప్రజాశక్తి- సదుం: సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా మంగళవారం రాత్రి సదుం మండలంలోని అమ్మగారిపల్లి గ్రామంకు చేరుకుని బస చేయనున్నారు. దీంతో వైసిపి…

జగన్‌ మావయ్యా… సభకు బస్సులు.. బడికి మేమెలా..?

Apr 2,2024 | 21:57

శ్రీ 56 బస్సులకు గాను 40 తరలింపుశ్రీ అవస్థలు పడ్డ విద్యార్థులు, ప్రయాణికులుశ్రీ బస్సు కోసం గంటల తరబడి ఎండలోనే ఎదురుచూపుప్రజాశక్తి- పలమనేరు : పలమనేరు పట్టణంలోని…

జిల్లా ఎస్పీ బదిలీ

Apr 2,2024 | 21:55

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్‌ కమిషన్‌ అందిన ఫిర్యాదుల మేరకు జిల్లా ఎస్పీ జాషువాను బదిలీ చేస్తున్నట్లు ఎలక్షన్‌ కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది.…

రాజకీయాలు పక్కన పెట్టి.. పింఛన్లు అందించండి

Apr 2,2024 | 21:54

టిడిపి వినతులుప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: రాజకీయాలను పక్కనపెట్టి వృద్ధులు, వితంతువులు, వికలాంగులను ఆదుకునేందుకు తక్షణం వారికి పింఛన్లు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ…

జిల్లా కేంద్రంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు: కలెక్టర్‌

Apr 2,2024 | 21:53

జిల్లాలో ఈనెల 3వ తేదీ నుండి గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షణ్మోహన్‌ ఆదేశించారు. మంగళవారం జిల్లాలో సామాజిక పెన్షన్‌ల…

పెన్షన్‌ టెన్షన్‌…

Apr 2,2024 | 21:51

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ సామాజిక పింఛన్లు ఎన్నికలవేల వేడి రాజేస్తున్నాయి.. ఓ వైపు ప్రతిపక్ష టిడిపి పింఛన్లు పంపిణీ చేయకుండా అడ్డుకుంటోందని అధికారపార్టీ ఆరోపిస్తుంటే.. మరోవైపు డబ్బులు దారిమళ్లించడం…

పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి ఎంసీసీ ఫిర్యాదులపై తక్షణం చర్యలు: ఏఆర్వో, కమిషనర్‌ డా. జె అరుణ

Apr 1,2024 | 22:10

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నగరపాలక సంస్థ పరిధిలోని 150 పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏఆర్వో కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ చెప్పారు.…

గేటు వసూళ్లు రద్దు చేయాలి : సిఐటియు

Apr 1,2024 | 22:08

ప్రజాశక్తి- చిత్తూరు డెస్క్‌: నగరి మున్సిపాలిటీలోని ఆటో వర్కర్స్‌కు గేటు వసూలును రద్దు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో ఆటో వర్కర్స్‌ మున్సిపాలిటి కమిషనర్‌కి వినతిపత్రం సమర్పించారు. ఈ…