చిత్తూరు

  • Home
  • నోడల్‌ అధికారులకు కేటాయించిన బాధ్యతగా విధులు నిర్వహించాలి: కలెక్టర్‌

చిత్తూరు

నోడల్‌ అధికారులకు కేటాయించిన బాధ్యతగా విధులు నిర్వహించాలి: కలెక్టర్‌

Apr 9,2024 | 00:24

నోడల్‌ అధికారులకు కేటాయించిన బాధ్యతగా విధులు నిర్వహించాలి: కలెక్టర్‌ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: నోడల్‌ ఆఫీసర్లకు కేటాయించిన విధులను బాధ్యతతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సగిలి…

‘ఉపాధి’ పనుల పరిశీలన

Apr 9,2024 | 00:22

‘ఉపాధి’ పనుల పరిశీలనప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: మండలంలోని ముత్తుకూరు గ్రామ పంచాయతీలలో జరుగుతున్న కాలువ పూడిక తీత పనులను సోమవారం జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక…

డంపింగ్‌యార్డులో అగ్ని ప్రమాదం

Apr 9,2024 | 00:18

డంపింగ్‌యార్డులో అగ్ని ప్రమాదంప్రజాశక్తి – చిత్తూరు అర్బన్‌ చిత్తూరు నగరపాలక సంస్థ డంపింగ్‌యార్డులో సోమవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన డంపింగ్‌యార్డు చేరుకుని మంటలను…

ఎవరికి తీపో ఎవరికి చేదో ..!

Apr 9,2024 | 00:16

ఎవరికి తీపో ఎవరికి చేదో ..!ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో తెలుగు సంవత్సరాది.. ఉగాది రానే వచ్చింది.. ఈ ఏడాది పొలిటికల్‌ ఉగాదిగా మారిపోయింది.. తీపి, చేదు,…

‘ఆస్టర్‌’లో మెగా హెల్త్‌ క్యాంప్‌

Apr 7,2024 | 22:50

ప్రజాశక్తి- తిరుపతి సిటీ: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆస్టర్‌ నారాయణాద్రి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం మెగా హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించారు. స్థానిక రేణిగుంట రోడ్డులోని ఆస్టర్‌…

మామిడి, టెంకాయ చెట్లు నరికివేత

Apr 7,2024 | 22:48

భూకబ్జాదారుపై కఠిన చర్యలు తీసుకోవాలిరూ.3లక్షలు నష్టపరిహారం చెల్లించాలిసిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్‌ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌ బంగారుపాళ్యం మండలం 172 మొగిలి వెంకటగిరికి చెందిన సుబ్రహ్మణ్యం,…

ఈతకు వెళ్లి అన్నదమ్ములు మృతి

Apr 7,2024 | 22:46

ప్రజాశక్తి- సోమల : ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన సంఘటన సదుం మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన కథనం మేరకు వివరాలు…

శ్రీవారిని దర్శించుకున్న జవహర్‌ రెడ్డి

Apr 7,2024 | 22:43

ప్రజాశక్తి- తిరుమల:రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు.…

ఆరోగ్యం.. మన చేతిలో..

Apr 7,2024 | 22:42

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌ నేటి ఆధునిక యుగంలో విద్య, వైద్యం కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రపంచీకరణ నేపథ్యంలో విద్యా,వైద్యం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి…