చిత్తూరు

  • Home
  • ‘బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలి’

చిత్తూరు

‘బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలి’

Feb 1,2024 | 21:18

ప్రజాశక్తి-పలమనేరు: బడి ఈడు పిల్లాలు తప్పని సరిగా పాఠశాలకు వెల్లాలని పగడాల శ్రీనివాసు రావు ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయవాదులు అన్నారు. గురువారం పలమనేరు…

మాజీ మంత్రి ఆడుజాడల్లో నడుస్తా..: రాజేష్‌

Feb 1,2024 | 21:17

ప్రజాశక్తి-గంగాధరనెల్లూరు: మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ ఆశీస్సులు తనకు ఎప్పడూ ఉంటాయని.. ఆమె అడుగుజాడల్లోనే నడుస్తానని సత్యవేడు వైసీపీ ఇన్‌ఛార్జ్‌ నూకతోటి రాజేష్‌ అన్నారు. బుధవారం ఆయనను…

కళాకారులకు గుర్తింపు కార్డులు పంపిణీ

Feb 1,2024 | 21:16

ప్రజాశక్తి-సదుం: డప్పు కళాకారులకు నూతనంగా మంజూరైన గుర్తింపు కార్డులను లబ్ధిదారులకు గురువారం ఎంపీపీ ఎల్లప్ప చేతుల మీదుగా అందజేశారు. ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి కార్డులను…

సిమెంటు రోడ్డు పనులు పరిశీలన

Feb 1,2024 | 21:15

ప్రజాశక్తి-నగరి: మున్సిపల్‌ పరిధి కాకవేడు సచివాలయం రాజీవ్‌నగర్‌లో సిమెంటు రోడ్డు పనులను మున్సిపల్‌ కమిషనర్‌ దివాకర్‌రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ ప్రాంతంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం…

గ్యాస్‌ వినియోగదారులకు తప్పని తిప్పలు

Feb 1,2024 | 21:14

ప్రజాశక్తి-నగరి: ఇండేన్‌గ్యాస్‌ వినియో గదారులకు తంటాలు తప్పడం లేదు. రెండు వారాలకు ఒక సారి గ్యాస్‌ సిలిండర్‌ లోడ్‌ వస్తుండటంతో అవసరాలకు వినియోగదారు లకు సిలిండర్లు అందడం…

టీబీ రోగులకు పౌష్టికాహారం తప్పనిసరి: డాక్టర్‌ రవిరాజు

Feb 1,2024 | 21:12

ప్రజాశక్తి-కార్వేటినగరం: టీబీ రోగులకు పౌష్టికాహారం తప్పనిసరని జిల్లా ఇమ్యూనికేషన్‌ అధికారి డాక్టర్‌ రవిరాజు అన్నారు. గురువారం మండల పరిధిలోని కత్తెరపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధాన మంత్రి…

ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్‌లో సిబ్బంది బిజీ బిజీ

Feb 1,2024 | 21:11

ప్రజాశక్తి-సోమల: పేదలందరికీ సొంత ఇళ్లే లక్ష్యంగా ప్రభుత్వం నిరుపేదలకు స్థలం కేటాయించింది. దీనికి సంబంధించి స్థలాలకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. సచివాలయాలలో పంచాయతీ కార్యదర్శులు వీఆర్వోలు…

‘రా కదలి రా’ సభాస్థలికి భూమిపూజ

Feb 1,2024 | 21:10

ప్రజాశక్తి-గంగాధరనెల్లూరు: టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు తలపెట్టిన ‘రా కదలిరా’ కార్యక్రమం ఈ నెల 6న గంగాధరనెల్లూరులో నిర్వహించనున్నారు. ఈ మేరకు మండలంలోని రామానాయుడుపల్లి వద్ద సభా…

ప్రకృతి వ్యవసాయ దిగుబడులతోనే సంపూర్ణ ఆరోగ్యం

Feb 1,2024 | 21:09

ప్రజాశక్తి-కార్వేటినగరం: ప్రకతి వ్యవసాయ పంటలను ఆహారంగా తీసుకోవడం ద్వారా మానవుని ఆరోగ్యం పదిలంగా ఉంటుందని ఎంపీపీ లతబాలాజీ అన్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో ప్రకతి వ్యవసాయంతో…