చిత్తూరు

  • Home
  • రక్తపోటును నివారించుకోవాలి

చిత్తూరు

రక్తపోటును నివారించుకోవాలి

May 17,2024 | 14:27

ప్రధాన వైద్యులు శిరీష ప్రజాశక్తి-బంగారుపాళ్యం : రక్తపోటును నివారించుకోవాలని ప్రధాన వైద్యులు శిరీష అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రజా ఆరోగ్య వైద్య కేంద్రంలో రక్తపోటు దినోత్సవ…

ట్రక్కును ఢీకొని యువకుడు మృతి

May 17,2024 | 14:24

ప్రజాశక్తి-బంగారుపాళ్యం : ట్రక్కును ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం ఉదయం బంగారుపాలెం మండలం మొగిలి ఘాటు వద్ద చోటు చేసుకున్నది. ఏఎస్ఐ వల్లెమ్మ ఇచ్చిన…

ట్రక్కును ఢీకొట్టిన బైక్‌ – యువకుడు మృతి

May 17,2024 | 13:47

ప్రజాశక్తి-బంగారుపాళ్యం (చిత్తూరు) : ట్రక్కును ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం ఉదయం బంగారుపాలెం మండలం మొగిలిఘాటు వద్ద జరిగింది. ఎఎస్‌ఐ వల్లెమ్మ ఇచ్చిన సమాచారం…

ఓట్లు లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లు : జెసి

May 16,2024 | 23:52

ఓట్లు లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లు : జెసిప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ఏటా ఖరీఫ్‌ రైతులను నిలువునా ముంచుతున్న వర్షం ఈ ఏడాది కూడా ఆలస్యంగా సీజన్‌ మొదలైయ్యేలా…

వానొచ్చేనా..?ఆకాశం వైపు ఖరీఫ్‌ రైతు ఎదురు చూపు.

May 16,2024 | 23:49

వానొచ్చేనా..?ఆకాశం వైపు ఖరీఫ్‌ రైతు ఎదురు చూపు.ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ఏటా ఖరీఫ్‌ రైతులను నిలువునా ముంచుతున్న వర్షం ఈ ఏడాది కూడా ఆలస్యంగా సీజన్‌ మొదలైయ్యేలా ఉండటంతో ఖరీఫ్‌…

దోమల నివారణ చర్యలపై అవగాహన

May 16,2024 | 23:47

దోమల నివారణ చర్యలపై అవగాహనప్రజాశక్తి- బైరెడ్డిపల్లి : జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా సమాజ భాగస్వామ్యంతో డెంగీ వ్యాధిని నివారిద్దాం.. అంటూ డాక్టర్‌ విజయచంద్ర, హెల్త్‌ ఎడ్యుకేటర్‌…

స్వామి కన్నన్‌ కు డాక్టరేట్‌

May 16,2024 | 23:45

స్వామి కన్నన్‌ కు డాక్టరేట్‌ప్రజాశక్తి- వి కోట: మండల కేంద్రమైన వీకోటలోని బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు స్వామి కన్నన్‌కు ఎస్‌వి యూనివర్సిటీ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది.…

పంట పొలాలపై ఏనుగుల దాడి

May 16,2024 | 23:43

పంట పొలాలపై ఏనుగుల దాడిప్రజాశక్తి- వీకోట: మండల పరిధిలోని అటవీ సరిహద్దు ప్రాంతమైన నాయకనేరి గ్రామసమీపంలోని పంట పొలాలపై ఏనుగులు దాడులకు పాల్పడ్డాయి. బుధవారం అర్ధరాత్రి అటవీ…

కాటేస్తున్న కల్తీ మద్యం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావంచితికిపోతున్న చిన్న కుటుంబాలు

May 15,2024 | 23:27

కాటేస్తున్న కల్తీ మద్యం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావంచితికిపోతున్న చిన్న కుటుంబాలుప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: కష్టజీవులు రోజంతా పని చేసి సాయంత్రానికి ఊరటకోసం కాస్త మందేస్తే ప్రస్తుతం మద్యం షాపుల్లో అమ్ముతున్న…